ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత
ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా లో చోటు చేసుకుంది. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన ఇల్లంతకుంట మండలం కందికట్కూరు వద్ద జరిగింది. ముగ్గురు మిత్రులు మిడ్ మానేరులో ఈతకు వెళ్లారు. వారు ముగ్గురు…