ఆర్‌‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌‌ ఫొటో మార్ఫింగ్

బీఎస్పీ స్టేట్ చీఫ్​ కో–ఆర్డినేటర్ ఆర్‌‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌‌ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో వైరల్‌ చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ స్వేరోస్ ఐటీ వింగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్​ చేసింది. పాస్టర్‌‌ పరంజ్యోతి రాజ్‌…

మోదీ కాన్వాయ్‌ అడ్డుకున్నది మేమే

ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌ పైనే నిలిచిపోవడం భద్రతా వైఫల్యమేనా? సెంట్రల్ ఏజెన్సీల వైఫల్యమా లేక పంజాబ్‌ పోలీసుల వైఫల్యమా? ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌ పైనే నిలిచిపోవడం భద్రతా వైఫల్యమేనా? సెంట్రల్ ఏజెన్సీల వైఫల్యమా లేక…

10న తెలంగాణ బంద్

ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవోతో పాటు,అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఈ నెల 10న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది ఆ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన 317…

భారీ యంత్రాలు 18 గంటలు పనిచేయాలి

మంచిర్యాల : ఓపెన్‌ కాస్టు గనుల్లో భారీ యంత్రాల పనితీరు బాగా మెరుగుపడాలని, రోజుకు కనీసం 18 గంటల పాటు వినియోగించాలని సింగ‌రేణి సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సింగరేణి భవన్ లో సిహెచ్‌పీలు, బొగ్గు రవాణా, భారీ యంత్రాలతో…

వంద కేసీఆర్ గ్రంథాల‌యాలు

మంచిర్యాల : చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం మొత్తంగా 100 గ్రంథాల‌యాలు ఏర్పాటు చేయ‌నున్నారు. దీనికి సంబంధించి ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. నియోజ‌క‌వ‌ర్గం అంత‌టా 100 గ్రంథాల‌యాలు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేరిట ఏర్పాటు చేసేందుకు…

ప్ర‌పంచంలోనే అత్య‌ద్భుత ప‌థ‌కం రైతుబంధు

మంచిర్యాల : రైతుబంధు ప‌థ‌కం ప్ర‌పంచ‌లోనే అత్య‌ద్భుత ప‌థ‌క‌మ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్పష్టం చేశారు. మంగ‌ళ‌వారం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు సమన్వయ కమిటీలు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా…

బ్రేకింగ్‌: జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు గ్రీన్‌ సిగ్నల్‌..

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ర్యాలీకి పోలీసులు ఎట్ట‌కేల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను రెండు రోజుల కింద‌ట‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారి…

కొత్త గ‌నులు త్వ‌ర‌గా ప్రారంభించాలి

కొత్త గ‌నుల‌ను త్వ‌ర‌గా ప్రారంభించాల‌ని సింగ‌రేణి సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ కోరారు. సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ లో రానున్న కాలంలో ప్రారంభించనున్న 15 గనులకు సంబంధించి ప్రణాళికలు, అనుమతులపై సంస్థ ఆయ‌న మంగళవారం హైదరాబాద్‌ సింగరేణి…

లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు రవాణా

సింగరేణిలో లక్ష్యాల మేరకు బొగ్గు ట్రాన్స్‌ పోర్టు కాంట్రాక్టర్లు తగినన్ని లారీలతో బొగ్గు రవాణా చేయాల‌ని డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎస్‌.చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, పిఅండ్‌పి, పర్సనల్‌) ఎన్‌.బలరామ్‌ కోల్‌ ట్రాన్స్‌ పోర్టర్లను…

దేశంలో మ‌న‌మే నంబ‌ర్‌.1

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం తన మెరుగైన ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ ఎఫ్‌) తో 2021-22 లో డిసెంబరు నాటికి దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో 1వ స్థానంలో నిలిచింది. దీనిపై సింగ‌రేణి సంస్థ…