Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి
Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Kishan Reddy) హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన తన షెడ్యూల్ ప్రోగ్రాం రద్దు చేసుకొని హస్తినకు వెళ్లడంతో ఆయన పర్యటన వెనక ఆంతర్యం ఏమటనేది రాజకీయ…
తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ఆయన…
జీడీపీలో దూసుకువెళ్తున్న భారత్
GDP:భారత్ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత సర్కార్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో స్థూల దేశీయోత్పత్తి (GDP) అంచనాలకు మించి రికార్డు స్థాయి సంఖ్యను తాకుతోంది. భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని…
రంజాన్ సహనం, పరోపకారం, త్యాగం పెంపొదిస్తుంది
కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంజాన్ కానుకగా ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట మండలం, లక్షెట్టిపేట పట్టణంలో మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల…
రావి శ్రీనివాస్ కి షోకాజ్ నోటీసులు
Congress: సిర్పూర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రోజుకో రకంగా మారుతోంది. పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పట్లో సమసేలా కనిపించడం లేదు. సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ రావి శ్రీనివాస్ (Sirpur Congress Party In-charge Ravi Srinivas)కు…
రెండు జిల్లాల్లో వడగండ్ల వర్షం
మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పలు చోట్ల వడగండ్ల వాన పడింది. ఉరుములు మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. లక్షేట్టిపేట, దండేపల్లి, జన్నారం, తాండూరు మండలాల్లో వడగళ్ల వాన పడింది. అదేవిధంగా కొమురం భీం జిల్లాలో…
పరీక్షా పత్రంలో గందరగోళం.. ఇద్దరు అధికారులపై వేటు..
పదవ తరగతి పరీక్ష మొదటిరోజే ప్రశ్నాపత్రం ఇవ్వడంలో నిర్లక్ష్యానికి పాల్పడటం, పరీక్ష ఆలస్యం కావడానికి కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయిన విషయం…
మారిన పరీక్షా పత్రం
Tenth exams: పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. మంచిర్యాల జిల్లాలో…
రావి శ్రీనివాస్ను పార్టీ నుంచి బహిష్కరించండి
Congress: సిర్పూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ రావి శ్రీనివాస్ ను పార్టీ నుంచి తొలగించాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు పార్టీ క్రమ శిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన టీపీసీసీ…
అడవులు, ప్లాంటేషన్లు కాలితే పర్యావరణానికి నష్టం
అడవులు, ప్లాంటేషన్లు కాలితే చిన్న చిన్న జీవరాశులు చనిపోతాయని పర్యావరణానికి నష్టమని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ అన్నారు. వేసవికాలంలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన…