Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కొత్త కమిషనర్గా అంబర్ కిషోర్ ఝా..
Ramagundam Police Commissionerate: రామగుండం పోలీస్ కమిషనర్గా అంబర్ కిషోర్ ఝా(Amber Kishore Jha) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన శ్రీనివాస్ బదిలీపై వెళ్లారు. ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు…
పోస్టుమెన్పై ఎంపీడీవో ఆగ్రహం
లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ ఎందుకు సక్రమంగా చేయడం లేదంటూ MPDO శ్రీనివాస్ పోస్టుమెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో నూతనంగా రోడ్లు వేస్తున్నారు. ఈ పనులను పరిశీలించేందుకు ఎంపీడీవో…
పదవి పక్కా..
Congress: రేఖా నాయక్(Rekha Shyam Nayak)ను పదవి వరించబోతోందా..? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెను గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేస్తారా...? గంపెడంత ఆశలతో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఎదురు చూస్తున్న రేఖా నాయక్ గీత…
ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి
Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి..
ఆదిలాబాద్ వైపు నుంచి మహారాష్ట్ర వెళ్తున్న డీసీఎం ను…
అన్ని రంగాల్లో మహిళల పాత్ర కీలకమైనది
International Women's Day celebrations: కుటుంబాన్ని తీర్చిదిద్దడం నుంచి దేశాన్ని పాలించే వరకు అన్ని రంగాలలో మహిళల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం కలెక్టరేట్ లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో…
పక్క జిల్లా నేతతో పరేషాన్…
Telanga Congress: అంతా ఆయనే చేశాడు... పార్టీని కులాల వారీగా విభజిస్తున్నాడు.. విభజించి పాలించు అనే విధానం పాటిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు.. పార్టీని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు.. పక్క జిల్లా నేతకు ఇక్కడేం పని... ఇలా…
బాధ్యతల నుంచి తప్పుకుంటా…
Cpngress: కాంగ్రెస్ పార్టీ(Cpngress Party) ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి నేతల సమావేశం హాట్హాట్గా సాగింది. నేతలు ఒకరికొకరు ఫిర్యాదులు, కౌంటర్లు, అసంతృప్తులు ఇలా సాగింది సమావేశం. మీనాక్షి నటరాజ్ ముందు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి నేతల…
మహాకుంభమేళాలో పడవలు నడిపి.. రూ.30 కోట్ల సంపాదన..
Maha Kumbh 2025: భారతదేశాన్ని ఏకం చేసిన పండుగ మహాకుంభమేళా.. దాదాపు దేశంలోని సగం మంది ప్రజలు ఈ ఆధ్యాత్మిక సంరంభంలో పాలు పంచుకున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 66 కోట్ల మంది మహాకుంభమేళాకు హాజరయ్యారని అధికారులు…
మహిళా సంఘాలకు ఆర్టీసీలో అద్దె బస్సులు.. జీవో జారీ
Telangana: మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో సైతం జారీ చేసింది.…
తగ్గుతున్న బంగారం ధరలు..
Gold Rate: ఐదు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తులం బంగారం ధర లక్ష దాటేందుకు ఉరకలు వేస్తూ ఉరుకుతున్న సమయంలో స్వల్పంగానైనా తగ్గుతున్న ధరలతో సామాన్యులు కాస్త ఊరట చెందుతున్నారు. దేశంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా…