Browsing Category

తాజా వార్తలు

షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం

Car burns with short circuit: మంచిర్యాల జిల్లాలో షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధమైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. చెన్నూరు మండలం కిష్టంపేట జాతీయ రహదారిపై రన్నింగ్ కార్ లో షార్ట్ సర్క్యూట్ మంటలు అంటుకున్నాయి. దీంతో కారు పూర్తిగా…

పోలీసుల త్యాగాలు అజ‌రామ‌రం

పోలీసుల త్యాగాలు అజ‌రామ‌రం అని రామ‌గుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. రామగుండం కమిషనరేట్ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినోత్సవం…

కోతులు భయపెట్టడంతో మహిళ మృతి

Nirmal: కోతులు భయపెట్టడంతో కింద పడి మహిళ మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనికి చెందిన బొంగోని లక్మి (52) ఇంటి ముందు కూర్చొని ఉంది. అటుగా వచ్చిన…

గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్

Group-1 exam: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యధాతదంగా జరగనున్నాయి. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…

నిర్మల్ ప్రభుత్వాసుపత్రిలో మంటలు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గదిలో నుండి మంటలు చెలరేగడంతో గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే రోగులను బయటికి పంపించారు.…

మంచిర్యాలలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది

మంచిర్యాలలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం హైదరాబాద్లో డీజీపి జితేందర్ నీ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నాయకుల పై కక్ష…

అందుకే దాడి..

గంజాయి, గుండాయిజం కట్టడి చేస్తున్నందుకు నా ఇంటిపై దాడి చేశారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. తన ఇంటిపై దాడి చేసి వాచ్ మెన్ పై భౌతిక దాడి చేసినంత మాత్రాన ఎవరికి భయపడేది లేదని అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు…

సుప్రీం కోర్టుకు గ్రూప్ 1 అభ్య‌ర్థులు

Supreme Court: తెలంగాణ గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై న్యాయవిదాలు కొనసాగుతున్నాయి. పరీక్షలు వాయిదా వేయాలంటూ తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది. మ‌రోవైపు ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది.సోమవారం…

నా భ‌ర్త‌కు ఏదైనా జ‌రిగితే పోలీసుల‌దే బాధ్య‌త

మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పేట్రేగిపోతున్నాయని హాజీపూర్ మాజీ ఎంపీపీ, బాధితుడి భార్య స్వర్ణలత ఆరోపించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి వద్ద బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ పై…

చిన్న నేతలతో చిక్కులు..

ఆయనో ఎమ్మెల్యే.. ఆయన చెప్పినట్టు నియోజకవర్గ నాయకులు వినాలి.. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. తమకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ ఎమ్మెల్యే ఎన్నిమార్లు చెప్పినా ఆయన మాట పట్టించుకోవడం లేదు. పైగా ఆయన పర్యటన బహిష్కరించి ఆయననే బ్లాక్మెయిల్ చేసే…