Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం..ఎంతంటే..
Tirumala Thirupathi Devashtanam : వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా పది రోజుల్లో స్వామి వారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార…
రోడ్డు ప్రమాదం : గాయపడ్డవారిలో ఇద్దరు మృతి
Road Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరు మృతి చెందిన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) నార్నూర్ మండలం కొత్తపల్లి ఘాట్ రోడ్ లో ఆదివారం ఐచర్ వాహనం బోల్తా పడి 47 మందికి గాయాలయిన విషయం…
ఐచర్ వాహనం బోల్తా.. 47 మందికి గాయాలు..
Road Accident: జాతరకు వెళ్తున్న ఐచర్ వాహనం బోల్తా పడడంతో 47 మందికి గాయాలయ్యాయి. అందులో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి ఘాట్ రోడ్ లొ ఐచర్ వాహనం బోల్తా పడింది. వీరంతా గుడిహత్నూర్ మండలం సూర్యగూడకు…
సైఫ్ అలీఖాన్ కేసులో నిందితుడు బంగ్లాదేశీ
Mumbai Police : బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి సినీ పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అతడిపై ఓ దుండగుడు కత్తితో అమానుషంగా దాడి చేయడం సంచలనంగా మారింది. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స…
బ్యాంక్ అధికారుల వేధింపులతో రైతు ఆత్మహత్య
Farmer suicide: బ్యాంక్ అధికారుల వేధింపులు తట్టుకోలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంక్ లో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించడం లేదని బ్యాంక్…
మూడు రోజుల్లో రూ. 400 కోట్ల మద్యం తాగారు
Sankranti Liquor sales record : సంక్రాంతి పండగ మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి. కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్ల విలువైన మద్యం తాగేశారు. భోగి రోజు రూ.100 కోట్ల మద్యం…
పేకాటస్థావరంపై పోలీసుల దాడి
Police attack On a poker base: పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టేకుమట్ల గ్రామ శివారులోని ఒక ఫాంహౌస్ లో పేకాట ఆడుతున్న ఐదుగురిని…
భవన నిర్మాణ కార్మికుడికి విద్యుత్ షాక్
భవన నిర్మాణ కార్మికుడికి విద్యుత్ షాక్ తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో రామకృష్ణాపూర్ కి చెందిన పోశం అనే కార్మికుడు పనులు చేస్తున్నాడు. ఒక భవనానికి సంబంధించిన పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది.…
17 మంది మావోయిస్టుల మృతి
17 Naxals Killed in Basthar Encounter: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దక్షిణ బస్తర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 17మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారీ…
సుప్రీంకోర్టులో చుక్కెదురు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు సుప్రీం కోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను…