Browsing Category

తాజా వార్తలు

మూడు రోజుల్లో రూ. 400 కోట్ల మ‌ద్యం తాగారు

Sankranti Liquor sales record : సంక్రాంతి పండగ మూడు రోజులు ఆంధ్రప్ర‌దేశ్‌లో రికార్డు స్థాయిలో మ‌ద్యం అమ్మ‌కాలు సాగాయి. కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్ల విలువైన మద్యం తాగేశారు. భోగి రోజు రూ.100 కోట్ల మద్యం…

పేకాటస్థావరంపై పోలీసుల దాడి

Police attack On a poker base: పేకాట స్థావ‌రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టేకుమట్ల గ్రామ శివారులోని ఒక ఫాంహౌస్ లో పేకాట ఆడుతున్న ఐదుగురిని…

భవన నిర్మాణ కార్మికుడికి విద్యుత్ షాక్

భవన నిర్మాణ కార్మికుడికి విద్యుత్ షాక్ తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో రామకృష్ణాపూర్ కి చెందిన పోశం అనే కార్మికుడు పనులు చేస్తున్నాడు. ఒక భవనానికి సంబంధించిన పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది.…

17 మంది మావోయిస్టుల మృతి

17 Naxals Killed in Basthar Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మ‌రో భారీ ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. దక్షిణ బస్తర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారీ…

సుప్రీంకోర్టులో చుక్కెదురు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీం కోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన దాఖలు చేసిన‌ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను…

జోరుగా సాగుతున్న కోడిపందాలు..

Rooster racing: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. గ‌తంతో పోల్చితే పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వేల‌ల్లో బెట్టింగ్‌లు నిర్వ‌హిస్తూ పందెం రాయుళ్లు బ‌రిలోకి దిగుతున్నారు. అదే…

మొక్కు కోసం రెండు కిలోల నువ్వుల నూనె తాగింది

Khandev fair: సంప్రదాయం, ఆచార వ్యవహారాలకు ఆదివాసీ గిరిజనులు అదిక ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో భాగంగా ఓ మహిళ రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. మండల కేంద్రమైన నార్నూర్‌లో ఖాందేవ్ జాతర ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి సందర్భంగా తోడసం…

మా ఇంటికి రాకండి

సంక్రాంతికి ప‌ట్ట‌ణాల నుంచి ప‌ల్లెల‌కు ఇత‌ర ప్రాంతాల‌కు తరలివెళ్తుంటారు. హైదరాబాద్ వంటి నగరాలు నిర్మానుష్యంగా మారుతాయి. ఇదే అదునుగా కొందరు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. పండుగకు ఊరెళ్లే వారి ఇళ్లల్లో చోరీలకు ప్లాన్ చేస్తుంటారు.…

అస‌లు ఘ‌ట్టం.. అమృత స్నానం..

Maha Kumbh mela: ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా అస‌లు సంరంభం ఆరంభ‌మ‌య్యింది. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు, నాగసాధువులు అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం ఉదయం పుష్య పూర్ణిమ స్నానంతో మొదలైన ఈ కుంభ‌మేళ ఈ రోజు…

పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్

Bail for Padi Kaushik Reddy : హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)కి బెయిల్ లభించింది. మొత్తం.. మూడు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని…