Browsing Category

తాజా వార్తలు

28న జాతీయ లోక్ అదాలత్.. స‌ద్వినియోగం చేసుకోండి

రాజీ మార్గం రాజ మార్గమని, కక్షలు కార్ప‌ణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్…

వచ్చే నెల 9న లాభాల బోనస్ చెల్లింపు

సింగరేణి కార్మికులకు ప్రకటించిన 33 శాతం లాభాల వాటా వచ్చే నెల 9వ తేదీన చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. అమెరికా నుంచి వీసీ ద్వారా సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ మంగళవారం ఉదయం సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్…

తాండూరుకు ఎల్లంప‌ల్లి నీళ్లు

MLA Gaddam Vinod: తాండూరు మండ‌లాన్ని అభివృద్ధిప‌థంలోకి తీసుకువెళ్తాన‌ని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గడ్డం వెంకటస్వామి అన్నారు. తాండూరు మండలకేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని…

అన్ని జీఎం కార్యాల‌యాల ఎదుట ఆందోళ‌న

Singareni: సింగరేణివ్యాప్తంగా 26న అన్ని జీఎం కార్యాలయాల ముందు నిర్వ‌హించే ధర్నా జయప్రదం చేయాల‌ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ అధ్య‌క్షుడు యాదగిరి సత్తయ్య విజ్ఞప్తి చేశారు. మంగ‌ళ‌వారం రామగుండం ఏరియా III, OCP-I ప్రాజెక్టుపై…

ద‌స‌రాకు ఆ ఊరోళ్ల బంప‌రాఫ‌ర్‌

గొర్రె పొట్టేలు, మేక‌, నాటు కోడి, ఫుల్ బాటిళ్లు ఇప్ప‌టికి మీకు అర్దం అయ్యే ఉంటుంది... రాబోయేది ద‌స‌రా సీజ‌న్.. ఇక ద‌స‌రా అంటే మామూలుగా ఉండ‌దు క‌దా.. ముక్క‌, చుక్క ఉండాల్సిందే.. మందు బాబుల‌కు రెండు, మూడు రోజుల వ‌ర‌కూ పండ‌గే. స‌రిగ్గా ఇదే…

తిరుమ‌ల ల‌డ్డూకు మ‌రింత‌ డిమాండ్‌

Tirumala Laddu Prasadam : ఓవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదంరేగుతున్న వేళ నాలుగైదు రోజులుగా తిరుమలలో లడ్డూ ప్రసాదాలకు డిమాండ్ పెరిగింది. వాస్తవానికి కల్తీ నెయ్యి వివాదం వేళ లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గుతాయ‌ని భావించారు. కానీ…

కాంగ్రెస్ మోసంపై ఆందోళన

లాభాల వాటా పేరిట కాంగ్రెస ప్ర‌భుత్వం సింగ‌రేణి కార్మికుల‌ను మోసం చేసింద‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం అధ్య‌క్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. లాభాల వాటా పంపిణీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళ‌న…

అంగ‌న్‌వాడీలో ఆమె అంటే హ‌డ‌ల్

ఆమె ఓ సామాన్య అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌. బడికి రాదు... సెంట‌ర్ తీయ‌దు.. రోజుల త‌ర‌బ‌డి తీయ‌కున్నా అడిగే నాథుడే ఉండ‌డు.. ఒక‌వేళ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏ అధికారి అయినా అనుకుంటే త‌న‌కు ఎమ్మెల్యేలు తెలుసంటూ వారినే బెదిరిస్తుంది... త‌న‌కు…

మృతుని కుటుంబానికి చెక్కు

A check to the family of the deceased:కాగజ్ నగర్లోని అశోక్ కాలనీలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా మరణించిన మున్సిపల్ బిల్ కలెక్టర్ లింగంపల్లి నాగేష్ కుటుంబాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయ‌న లక్ష…

ప్రాయ‌శ్చిత్త దీక్ష తీసుకున్న పవన్ కల్యాణ్

pawan kalyan deeksha : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రాల మధ్య…