Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తెలంగాణకు బీజేపీ అగ్రనేతల క్యూ
BJP: ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో తెలంగాణకు బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఓమారు ఇక్కడకు వచ్చి వెళ్లిన ప్రధానమంత్రి మోదీ ఈ రోజు మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర…
NIA ఆకస్మిక దాడులు
NIA surprise raids: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో NIA ఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. మానవ హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయకులపై నిఘా పెట్టిన NIA తనిఖీలు చేస్తోంది. ఈ ఆకస్మిక సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. మానవహక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న…
రెండు రోజులు తిరుమల ఆలయం మూసివేత
Tirumala tirupati dēvasthānaṁ: పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈనెల 28 రాత్రి 7.05 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. 29న ఉదయం 3.15 గంటలకు ఏకాంత శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులను…
సుమన్కు ప్రమోషన్
KTR: చెన్నూరులో మరోసారి బాల్క సుమన్ ను భారీ మెజార్టీ తో గెలిపిస్తే కేసీఆర్ ఆయనకు ప్రమోషన్ ఇస్తారని, సుమన్ మంత్రి అయితే మరిన్ని అద్భుతాలు చేస్తారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రులుగా ఉన్నవాళ్లు చేయని పనులను బాల్కసుమన్ చేశారని…
మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి
ఎన్నో ఏండ్లుగా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు లేక అభివృద్ధి కుంటుపడుతోందని ఇక్కడ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ బృందం మంత్రి కేటీఆర్ను కలిసి విజ్ఞప్తి చేసింది. మందమర్రి మున్సిపాలిటీకి వచ్చిన మంత్రిని కలిసిన నేతలు…
ఎంసీహెచ్లో స్వచ్ఛతా హీ సేవా
మంచిర్యాల మాతా శిశు సంరక్షణా కేంద్రం వద్ద ఆదివారం స్వచ్ఛతా హీ సేవా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ కేంద్రం చుట్టూ ఉన్న చెత్తా చెదారం, ప్లాస్టిక్ వస్తువులను ఏరివేశారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా అభియాన్ కార్యక్రమం…
మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం
Minister KTR's visit to Manchiryal: అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, శంకుస్థాపనలు చేయనున్న మంత్రి కేటీఆర్ కు మంచిర్యాల జిల్లాలో ఘన స్వాగతం లభించింది. ఆయన చెన్నూర్ నియోజక వర్గంలో పలు అభివృద్ది,శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రికి…
సొంతింటి కల నెరవేరుస్తం
Balka Suman:జర్నలిస్టుల సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తమదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్లో గల…
రావోయి.. రథసారథి..
KTR: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో కేటీఆర్ పర్యటిస్తారు. అనంతరం ఆయన పెద్దపల్లి జిల్లా…
అన్నింటికంటే విలువైన సంపద ఆరోగ్యమే
మానవ జీవితంలో అన్నింటికంటే విలువైన సంపద ఆరోగ్యమేనని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకొని టచ్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తా నుండి టచ్ ఆసుపత్రి వరకు 2కె…