Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కాంగ్రెస్లో కయ్యం
Congress: మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావును ఇరుకున పెట్టేందుకే మాజీ మంత్రి వినోద్ చెక్ బౌన్స్ కేసు పెట్టారా..? తనను స్థానికేతరుడు అని ప్రచారం చేస్తున్నందుకు ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారా..? ఒకవేళ తనపై దుష్ప్రచారం చేస్తే ఈ కేసు…
మోదీ హవా తగ్గలేదు..
Modi: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ నవభారత్ సర్వే స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ హవా తగ్గలేదని ఈ సర్వే స్పష్టం చేసింది. ‘జన్ గన్ కామన్’ పేరుతో ‘టైమ్స్ నౌ- నవభారత్’ ఈ సర్వే…
50 శాతం లోటు వర్షపాతమే…
Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా తెలంగాణను తాకాయి. గతేడాది మే చివరి వారంలోనే రాష్ట్రాన్ని తాకగా.. ఈ ఏడాది మాత్రం జూన్ 20 తర్వాత రుతు పవనాలు పలకరించాయి. రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా కొద్ది రోజులు విస్తారంగా వర్షాలు…
ఈటలకు భద్రత ఇలా.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Etala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటల రాజేందర్ (Etala Rajender), ఆయన సతీమణి జమున ఆరోపణలు చేసిన నేపథ్యంలో కీలక పరిణామం…
ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
Suicide:తన ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో చోటుచేసుకున్నది. శభాష్పల్లి వంతెన వద్ద మిడ్ మానేరులో దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య…
తుపాకీ మిస్ఫైర్.. హెడ్కానిస్టేబుల్ మృతి
Miss Fire: తుపాకీ మిస్ ఫైర్ అయి ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రామయ్య ప్రింటింగ్ ప్రెస్ దగ్గర సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నాడు.…
బీఅర్ఎస్ నేత, గాయకుడు సాయి చంద్ మృతి
Singer Sai Chand:ప్రముఖ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మరణించారు. బుధవారం కుటుంబంతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వెళ్ళారు ఆయన. అక్కడే…
రెండోసారి అధ్యక్షుడిగా కిషన్రెడ్డి..
BJP:తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా గంగాపురం కిషన్ రెడ్డి మరోసారి ఎంపికయ్యారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన పేరును పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాష్ ప్రకటించారు. రాష్ట్ర…
లైంగిక వేధింపులు జరగలేదు
KTR:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంలో మంత్రి కేటీఆర్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేజల్ వ్యవహారంపై స్పందించారు. యాంకర్ షేజల్ విషయమై మంత్రి కేటీఆర్ను అడుగుతూ దుర్గం…
ఈటల రాజేందర్కు ‘వై కేటగిరీ’ భద్రత
Etala Rajender:తన భర్త హత్యకు కుట్ర జరుగుతోందన్న ఈటల జమున వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఈటల రాజేందర్కు వై కేటగిరీ భద్రత కల్పించనుంది
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల…