Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఆగస్టులో సింగరేణి గుర్తింపు ఎన్నికలు
Singareni: సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఆగస్టులో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అంగీకారం కుదిరింది. మంగళవారం హైదరాబాదులో డిప్యూటీ CLC శ్రీనివాస్ సమక్షంలో యాజమాన్యం, కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో ఎన్నికలపై స్పష్టత…
బాసర ట్రిపుల్ ఐటీలో లో విద్యార్థిని అత్మహత్య
BASARA IIIT:బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అత్మహత్య చేసుకుంది. పీయుసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంగరెడ్డి జిల్లాకి చెందిన వడ్ల దీపిక వార్షిక పరీక్షలు రాసింది. అనంతరం బాత్రూం కి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన బాలికలు భద్రతా…
బాచుపల్లి నారాయణ కాలేజీలో విషాదం
Inter student suicide: నారాయణ కళాశాల బాచుపల్లి బ్రాంచ్లో విషాదం చోటుచేసుకుంది. మహిళా క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని వంశిక హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వంశిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కామారెడ్డి జిల్లాకు…
మోసం… వేషం మార్చింది…
The Wine Group: ది వైన్ గ్రూప్ పేరుతో వందలాది మంది బాధితులను కోట్లలో మోసం చేసిన నిర్వాహకులు మరో రూపంలో ఇప్పుడు జనాన్ని మోసం రంగం సిద్ధం చేసుకున్నారు. వేరే యాప్ ద్వారా తిరిగి జనాల వద్ద డబ్బులు సేకరిస్తున్నారు. ప్రజలు సైతం మళ్లీ…
గులాబీ పార్టీకి గుడ్బై
BRS: ‘తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను విస్మరించారు.. అధికారంలో ఉండి కూడా సొంత పార్టీలో పరాయివాళ్లలా మారాం.. ఎన్నికల సమయంలోనే ఉద్యమకారులు, కార్యకర్తలు, ప్రజలు గుర్తుకు వస్తున్నారు...’ ఇదీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు…
తెగిన హైటెన్షన్ వైర్లు.. ముప్పు తప్పిన రైళ్లు…
Railways: రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే ఎంతో మంది ప్రాణాలు పోయేవి. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లాలో ఆదివారం పలు చోట్ల భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. దీంతో 25వేల ఓల్టుల హైటెన్షన్ విద్యుత్ వైర్లు…
పార్టీ నీ జాగీరనుకున్నావా…?
ZPTC: ఎమ్మెల్యే తమపై కుట్ర పన్నారని, కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంచిర్యాల జిల్లా హాజీపూర్ జడ్పీటీసీ పూస్కూరి శిల్ప ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, అతని కొడుకు విజితపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆది…
గోదావరి నదికి సీఎం ప్రత్యేక హారతి
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు. ఆయన శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పలు పథకాలు ప్రారంభించి, పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన బస్సులో రోడ్డు ద్వారా హైదరాబాద్…
కార్యాలయం ప్రారంభించి… అధ్యక్షున్ని కూర్చోబెట్టి
BRS: ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ను లాంఛనంగా కూర్చోబెట్టారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా సుమన్ ముఖ్యమంత్రి…
సీఎం సభలో ఆందోళనలు : కేసీఆర్ ఆగ్రహం
ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో ప్రసంగిస్తుండగా మధ్యలో కొందరు యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో ఓ రైతు తన పాత పట్టాదారు పుస్తకాన్ని చూపుతూ నిరసన తెలిపారు. కేసీఆర్ ధరణి పోర్టల్ గురించి…