Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పేరు గొప్ప… ఊరు దిబ్బగా జాతీయ కార్మిక సంఘాలు
Singareni:సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల పరిస్థితి పేరు గొప్ప... ఊరు దిబ్బగా మారిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి(TBGKS State President Miryala Rajireddy) దుయ్యబట్టారు. ఆదివారం శ్రీరాంపూర్…
కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్న ఉన్నతాధికారి
తమను పై అధికారి వేధింపులకు గురి చేస్తున్నారని సహకార శాఖకు చెందిన పలువురు ఉద్యోగినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమను అనవసరంగా వేధిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రిపూట మహిళా సిబ్బందికి ఫోన్…
అభివృద్ధికి సహకరించండి
కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సింగరేణి జీఎం ను కలిశారు. బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా జీఎంతో నూతన సర్పంచులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల…
అంజన్న దయవల్లే బతికా…
Deputy cm pawan kalyan in kondagattu:అంజన్న దయవల్లే బతికానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన కొండగట్టు ఆలయాన్ని సందర్శించి మాట్లాడారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను ఆ అంజన్నే కాపాడారని స్పష్టం…
సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్.. 12 మంది మృతి
Encounter in Sukma district:ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG),…
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
Tension at MLA camp office:నెల రోజులు సోయా కొనుగోళ్లు జరగడం లేదని రైతుల దుస్థితిపై బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సోయా కొనుగోళ్లు చేయాలని కొద్ది రోజులుగా రైతులకు మద్దతుగా వారు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా…
ఎన్నికలకు ముందే 68 సీట్లు గెలిచారు
Maharashtra Municipal Elections:మహారాష్ట్రలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార 'మహాయుతి' కూటమి సంచలనం సృష్టించింది. 15న పోలింగ్ జరగాల్సి ఉండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఏకంగా 68 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.…
అంగన్వాడీ కేంద్రంలో చోరీ
తాండూరు మండలం మాదారం టౌన్ షిప్ లో ఓ అంగన్వాడీ కేంద్రంలో దొంగలు పడ్డారు. శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. దొంగలు అంగన్వాడీ కేంద్రం తలుపుల తాళం విరగ్గొట్టి లోపల ఉన్న బియ్యం, వంట నూనె ప్యాకెట్లు, కందిపప్పు, పిల్లలకు ఇచ్చే బాలామృతం…
రేపు కొండగట్టుకు పవన్కళ్యాణ్
Kondagattu:ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan) శనివారం దర్శించుకోనున్నారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) సమకూర్చే నిధులతో…
రైతుల ఉసురుపోసుకుంటున్నరు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఉసురుపోసుకుంటున్నాయని ఆదిలాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాప్రి వద్ద జాతీయ రహదారిపై మహా ధర్నా నిర్వహించారు. ఈ…