Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
డిపిఆర్ఓ తీరుపై జర్నలిస్టుల నిరసన
Adilabad: ఆదిలాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) భీమ్ కుమార్ జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని…
మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య
Municipal Commissioner's wife committed suicide: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ భార్య జ్యోతి మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. మృతురాలికి పాప,,ఒక బాబు ఉన్నారు ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..
ప్రజా సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం
Congress: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాసంక్షేమం సాధ్యమని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్పష్టం చేశారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా లక్షెట్టిపేట మండలం ఎల్లారంలో పాదయాత్ర చేపట్టారు. అంతకు…
ష్.. గప్చిప్..
Manchiryal : మంచిర్యాల జిల్లా నస్పూరు మున్సిపాలిటీలో రాజకీయ రసవత్తరంగా సాగుతోంది. మున్సిపాలిటీలోని కృష్ణ కాలనీలోని ఓ ప్రాంతంలో పలువురు కౌన్సిలర్లు రహస్యంగా సమావేశం అయ్యి చర్చలు సాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ పై…
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం
Manchiryal: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో ట్రైనీ కలెక్టర్ పి.గౌతమితో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సంబంధిత శాఖల…
ఏజెన్సీ పోలీసు ఉద్యోగాలను స్థానికులతోనే భర్తీ చేయండి
Asifabad: ఆసిఫాబాద్ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను కోరారు. నూతన డీజీపీ బాధ్యతలు స్వీకరించిన ఆయనను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…
బడ్జెట్లో ఎవరికి ఎంత కేటాయించారంటే..
Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. శాసనసభలో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 2023-24 ఏడాదికి రూ. 2,90,396 కోట్లతో…
జనం నుంచి వచ్చిన నేత
KCR showered praises on Balka Suman:'ఇదిగో ఈయన జనం నుంచి వచ్చిన నేత... సామన్య విద్యార్థిగా ఉన్న వ్యక్తి ఎంపీ అయ్యాడు'... ఇదీ ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా నాందేడ్ బహిరంగ సభలో…
బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరిన నాందేడ్ నాయకులు..
BRS: భారత్ రాష్ట్ర సమితి పార్టీలో నాందేడ్ వాసులు భారీ సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాందేడ్ జిల్లాకు చెందిన పలు గ్రామాల సర్పంచ్లు, యువకులు భారీ…
వందే భారత్ రైళ్లలో స్లీపర్ బెర్తులు..
Vande Bharat train: రైళ్లలో ప్రస్తుతం వందేభారత్కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రైళ్ల పట్ల ప్రయాణీలు ఎంతో మక్కువ చూపుతున్నారు. దీంతో ఈ వందేభారత్లో ప్రజలకు మరిన్ని కొత్త సౌకర్యాలు…