Browsing Category

తాజా వార్తలు

సింగరేణిలో ప్రమాదం.. కార్మికుడు మృతి

Singareni: సింగరేణిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఆర్జి 3లో శనివారం ఈ ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే బట్టి జైనాధ్ కుమార్ అనే కార్మికుడు వెల్డర్ ట్రైనిగా ఆర్జి 3 లో విధులు నిర్వహిస్తున్నాడు. మొదటి షిఫ్ట్ లో సి హెచ్…

కౌంట‌ర్… ఎన్‌కౌంట‌ర్‌..

Telangana Assembly :తెలంగాణ అసెంబ్లీ, శాస‌న‌మండ‌లి స‌మావేశాలు శనివారం వాడిగా, వేడిగా సాగుతున్నాయి. ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తుండ‌టం వాటికి ధీటుగా అధికార ప‌క్షం బ‌దులిస్తోంది. రెండింటిలోనూ స‌భ్యుల మ‌ధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. అసెంబ్లీలో…

ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం..

Kagaznagar: ఆడపిల్ల పుట్టందంటే ఆర్దికంగా భారం అని భావించే వారు కొందరు, అయ్యో అనుకుని బాధ పడే వారు మరికొందరు అలాంటి వారి కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రి మంచి నిర్ణయం తీసుకుంది. ఆడపిల్ల పుడితే ఆ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిచేలా యాజమాన్యం నిర్ణయం…

నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం

Fire in New Secretariat: తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న నూత‌న స‌చివాల‌యంలో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. తెల్ల‌వారుఝామున 3:30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. కొత్త సచివాలయం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. భవనం కుడివైపు కొద్ది…

కలెక్టర్ బదిలీ..జిల్లాలో సంబురాలు

Komurambheem Asifabad: కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సంబురాలు చేసుకొన్నారు. జిల్లా కేంద్రంలోనీ ప్రధాన రహదారిపై పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘ నేతలు మాట్లాడుతూ…

తెలంగాణలో కలెక్టర్ల బదిలీలు

Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లోని కలెక్టర్లను బదిలీ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం మొత్తం 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే 94…

మావోయిస్టుల కట్టడికి వ్యూహరచన

Mancheriyal: మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది ఐపీఎస్లు, నిఘా విభాగాల పోలీస్ అధికారులు ఒక రహస్య సమావేశం.. మావోయిస్టుల కట్టడికి తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ లో రెండు రాష్ట్రాల…

స్కూల్ బ‌స్సుకు ప్ర‌మాదం..

Accident to school bus: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాల స్కూల్ బస్సుకు ప్ర‌మాదం సంభవించింది. సిరిసిల్ల వచ్చే దారిలో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది…

కానిస్టేబుల్ అభ్యర్థులకు స‌ర్కారు గుడ్ న్యూస్

Telangana: కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫలితాల్లో ఏడు మార్కులు అదనంగా కలపాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాల కోసం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు.…

సింగ‌రేణిలో తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్

Singareni: సింగ‌రేణి సోలార్ విద్యుత్ ఉత్పాద‌నలో మ‌రో కొత్త మైలురాయిని దాటింది. మంచిర్యాల జిల్లా సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం జ‌లాశ‌యంలో తొలి ఫ్లోటింగ్(నీటిపై తేలియాడే) సోలార్ ప్లాంట్ శ‌నివారండైరెక్ట‌ర్ (ఈఅండ్ఎం) డి.స‌త్య‌నారాయ‌ణ రావు…