Browsing Category

తాజా వార్తలు

మధిరలో ఉచిత రక్తదాన శిబిరం

Free Blood Donation Camp in Madhira:మాన‌వ హ‌క్కుల దినోత్స‌వం సంద‌ర్భంగా శ‌నివారం మ‌ధిర‌లో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. లైఫ్ ఆఫ్ గివింగ్ ఫౌండేషన్‌, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మధిర…

బొగ్గు ప‌రిశ్ర‌మ‌ల‌ను నిర్వీర్యం చేస్తున్నారు

ప్రజా ఉద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను అడ్డుకోవాలని కార్మిక సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం…

చిన్నారి దండు… ప‌ర్యావ‌ర‌ణ స్పృహ మెండు..

Went for a picnic.. Protected the environment: ఆ విద్యార్థులు పిక్నిక్ వెళ్లారు.. ఆడుతూ, పాడుతూ గ‌డిపారు.. అయితే అక్క‌డ ఉన్న చెత్తాచెదారం ముఖ్యంగా ప్లాస్టిక్ చూడ‌గానే బాధ అనిపించింది. వెంట‌నే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాల‌ని నిర్ణయం…

జిల్లా అధ్య‌క్షురాలిగా కొక్కిరాల‌

Surekha is the President of Manchyryala District Congress Party: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రెండవసారి కొక్కిరాల సురేఖను నియ‌మించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు కేసి వేణుగోపాల్…

ఎన్నిక‌ల‌కు రేవంత్ సైన్యం సిద్దం

New Committees for Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త కమిటీలను నియ‌మించారు. ఈ మేర‌కు AICC ప్రకట‌న విడుద‌ల చేసింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి.. ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు. పొలిటికల్ ఎఫైర్స్…

అధికారుల‌పై మంత్రి కేటీఆర్ ఫైర్‌..

Minister KTR fire on officers: మంత్రి కేటీఆర్ బాస‌ర ట్రిపుల్ ఐటీ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో తాము ఇచ్చిన హామీల అమ‌లు విష‌యంలో ఒక్క‌టొక్క‌టిగా తెలుసుకున్న మంత్రి, మెస్ కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చే విష‌యంలో అధికారుల ఉదాసీన…

సింగరేణిలో 643 కొత్త క్వార్టర్ల నిర్మాణం

Construction of 643 new quarters in Singareni: సింగరేణిలో రెండో దశ 643 కొత్త క్వార్టర్లను నిర్మించడానికి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆమోదించారు. మరో 18 నెలల్లో వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2018 ఫిబ్రవరి…

మంత్రిపై ముప్పేట ముట్ట‌డి

BJP and Congress are attacking the Minister IK Reddy: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు టాపిక్ అంతా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి గురించే.... ఆయ‌నపై చేసిన ఆరోప‌ణ‌ల గురించే.. ఓ వైపు బీజేపీ, మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రిపై భూ క‌బ్జాలు,…

ప‌నుల్లో వేగం పెంచండి

Government Whip Suman wants to speed up the work: చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న పనుల్లో వేగం పెంచాలని అధికారుల‌కు ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ఆదేశాలు జారీ చేశారు. క్యాతనపల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో అధికారుల‌తో ఆయ‌న స‌మీక్షా…

బాస‌ర‌లో ఇక ఆన్‌లైన్ అక్ష‌రాభ్యాసాలు

Basara Saraswathi Temple : దేశంలో స‌రస్వ‌తి మాతా కొలువై ఉన్న ప్ర‌ముఖ పుణ్య క్షేత్రాల్లో బాస‌ర ఒక‌టి.. మనదేశంలో సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది బాసర ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. వేద‌వ్యాస ప్ర‌తిష్టితమైన అమ్మ‌వారి స‌మ‌క్షంలో…