Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
హమ్మయ్య… ఆ పులి వెళ్లిపోయింది..
A tiger headed towards Maharashtra: వారం రోజుల పాటు కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన పెద్దపులి వెళ్లిపోయిందని సమాచారం. అటవీశాఖ అధికారులు సైతం దీనిని ధృవీకరిస్తున్నారు. ఆ పులి మహారాష్ట్ర వైపునకు…
చలిపులి వణికిస్తోంది
Falling temperatures: ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటిపూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం అయిందంటే చాలు చలి పెరుగుతూ రాత్రి వరకు ఎక్కువై జనాన్ని గజగజవణికిస్తోంది. ఉదయం…
లారీ… చోరీ…
The thieves who stole the lorry: బస్టాండ్ సమీపంలో నిలిచిఉంచిన లారీని కొందరు దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రెండు రోజుల కిందట కాగజ్నగర్ బస్టాండ్ సమీపంలో నిలిపి ఉంచిన లారీని దొంగలు…
కదిలిన ఖాకీలు
Police moved on rice smuggling: బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో ఏండ్లుగా యథేచ్ఛగా సాగుతున్న ఈ వ్యవహారంపై నాంది న్యూస్ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఈ అక్రమ దందాపై మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్…
టీఆర్ఎస్ నేత రషీద్ కన్నుమూత
TRS leader Rashid passed away:టీఆర్ఎస్ నేత రషీద్ శుక్రవారం ఉదయం తుదశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మొదట మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ అక్కడ నుండి హైదరాబాద్ నిమ్స్…
బాసర ట్రిపుల్ ఐటీ లో ర్యాగింగ్ కలకలం
A raging commotion in Basara Triple IT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నారంటూ అసిస్టెంట్ డీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా క్యాంపస్లో ర్యాగింగ్ సాగుతున్నట్లుగా…
రేషన్ బియ్యం పట్టివేత
Sezied Of PDs Rice: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా బొలేరో వాహనంతో పాటు, 28 క్వింటాళ్ల రేషన్ బియ్యం బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే చింతలమానెపల్లి మండలం డబ్బా…
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
ACP Edla Mahesh inspected the police stations: పోలీస్స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ పోలీసు అధికారులకు సూచించారు. ఆయన బుధవారం నెన్నల, బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు.…
సింగరేణి ప్రైవేటీకరణ పై తప్పుడు ప్రచారం
False propaganda on privatization of Singareni: సింగరేణి ప్రైవేటీకరణపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ అన్నారు. బుధవారం మంచిర్యాల బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం…
యాజమాన్య నిర్లక్ష్యంతో కార్మికులకు ఇబ్బందులు
The TBGKS leader is angry at the negligence of the Singareni:సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంతో కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన బుధవారం…