Browsing Category

తాజా వార్తలు

మోదీ తెలంగాణ మీద విషం క‌క్కుతున్న‌డు

balka-suman-fires-on-central-government: దేశ ప్ర‌ధానిగా అత్యున్న‌త ప‌ద‌విలో ఉండి మోదీ తెలంగాణ‌పై విషం క‌క్కుతున్నాడ‌ని ప్ర‌భుత్వ విప్‌, మంచిర్యాల టీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే క్యాంపు…

కాలేజీలో విద్యార్థి అత్మహత్య

Student commits suicide in college: కాలేజీ లోనే ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా భైంసా తెలంగాణ రెసిడెన్షియల్ బాలుర మైనార్టీ కాలేజీ లో మహ్మద్ ఫారహన్ నవాజ్ (17) అనే…

మోదీ సభకు తీసుకువెళ్ళి మోసం చేశారు

Narendra Modi: మోదీ సభకు తీసుకువెళ్లిన తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని చాలా ఇబ్బందులు పడ్డామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ నుంచి 300 మందిని రామగుండంలో జరిగిన…

న‌ల్ల‌నేల‌లో అరెస్టుల ప‌ర్వం

Arrests continue in Singareni: సింగ‌రేణి వ్యాప్తంగా నిర‌స‌న‌లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో పోలీసులు తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘ నేత‌ల‌తో పాటు వామ‌ప‌క్ష నేత‌ల‌ను సైతం ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టులు చేస్తున్నారు. నేడు రామ‌గుండంలో ప్ర‌ధాన‌మంత్రి…

TBGKS ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అరెస్ట్

TBGKS general secretary Rajireddy arrested: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. మోడీ గో బ్యాక్ పేరుతో TBGKS నిరసనలు చేపట్టింది. దీంతో ముందస్తు చర్యగా పోలీసులు TBGKS ప్రధాన కార్యదర్శి మిర్యాల…

ఘ‌నంగా సామూహిక స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు

ప‌విత్ర కార్తీక మాసాన్ని పుర‌స్క‌రించుకుని బుగ్గ శ్రీ‌రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవాల‌యంలో ఘ‌నంగా సామూహిక స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు ఆచ‌రించారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. 30 జంట‌లు ఈ స‌త్య‌నారాయ‌ణ స్వామి వ‌త్రంలో…

దొంగ‌ల బండారం బ‌య‌ట పెట్టిన ఘ‌నుడు కేసీఆర్‌

Whip Balka Suman lashed out at the central government: తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ అమిత్ షా కుట్ర చేశారని, ఆ దొంగ‌ల బండార బ‌య‌ట‌పెట్టిన ఘ‌నుడు కేసీఆర్ అని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. చెన్నూరులో 80 మందికి కళ్యాణ…

డెన్ క‌న‌బ‌డుట లేదు…

A twist in the smuggling of ration rice: జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌నే అక్ర‌మ సామ్రాజ్యం.. కోట్లాది రూపాయ‌ల దందా.. ప‌దుల సంఖ్య‌లో లారీలు.. అక్క‌డే వంట చేసుకుని తింటున్న కూలీలు.. ప్ర‌తి సామాన్యుడికి అది క‌నిపిస్తుంది... కానీ, జిల్లాలోని…

ఎక్సైజ్ అధికారులపై స్మగ్లర్ల దాడి

Smugglers attack Excise officials: ఎక్సైజ్ అధికారులపై మద్యం స్మగ్లర్ల దాడి ఘటన కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ మండలం లింబూగూడలో ఎక్సైజ్ అధికారులపై దేశీదారు స్మగ్లర్లు దాడి చేసారు. బుధవారం రాత్రి దేశిదారు పట్టుకోవడానికి…

త్వరలోనే ప్రజలకు అందుబాటులో ఆసుపత్రి

చెన్నూరులో వీలైనంత త్వరగా ప్రజలకి వంద పడకల ఆసుపత్రి ద్వారా సేవలందిస్తామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. వంద పడకల ఆసుపత్రికి సంబంధించి హైదరాబాదు మినిస్టర్ క్వార్టర్స్లో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన…