Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఏ 2 అరెస్టు
సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం బేత్లగూడ గ్రామ పంచాయతీ సోనాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ పృథ్వీరాజ్ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. రైల్వేస్టేషన్లో మొదటగా విధ్వంసం…
బ్రేకింగ్.. 28 నుంచి రైతుబంధు..
రైతుబంధు పథకానికి సంబంధించి నిధులను 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ…
ఆ సింగరేణి క్వార్టర్లు రెవెన్యూకి అప్పగించండి
మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను పేద ప్రజలకు అందించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. బుధవారం హైదరాబాదులో సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మందమర్రి,…
సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం
సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొందరు యువకులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై…
కన్నీళ్లు తుడుచుకుని.. కష్టాలు దాటుకుని…
ఎన్నో కష్టాలు... కన్నీళ్లు దాటుకుని దేశంలోనే అత్యున్నత పదవికి పోటీ పడే స్థాయి వరకు ఇది ద్రౌపది ముర్ము జీవితం... దేశంలో వెనకబడిన రాష్ట్రల్లో ఒకటైన ఒడిస్సా రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో 1958 జూన్ 20న…
అభివృద్ధి చూసి ఓర్వలేక అభాండాలు
మంచిర్యాల : గతంలో ఎన్నడూ లేని విధంగా మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి పథంలో కొనసాగుతోందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు స్పష్టం చేశారు. ఆయన తన నివాసంంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ప్రతి ఒక్కరూ యోగా చేయాలి
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాయామం చేయాలని రాష్ట్ర సేవికా సమితి వరంగల్ జిల్లా కార్యవాహిక జ్యోతిర్మయి అన్నారు. మంగళవారం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాశీబుగ్గలోని సుందరయ్యనగర్ జడ్పీ పాఠశాల,…
నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
అర్హులైన భూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయించాలని మంత్రి హరీష్ రావుకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వినతి పత్రం అందజేశారు. రామగిరి మండలం లద్నాపూర్లో 283 మంది భూ నిర్వాసితులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు…
ప్రజా జీవనానికి భంగం కలిస్తే చర్యలు తప్పవు
మంచిర్యాల - ప్రజా జీవనానికి భంగం కలిగినా, ఆస్తులను ధ్వంసం చేసినా చట్ట ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలోని ఆర్మీ ఉద్యోగాలకు ఎన్నికైన, ప్రయత్నం చేస్తున్న 30…