Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఏసీపీ సస్పెన్షన్
ఒక కేసులో .ముడుపులు తీసుకున్న వ్యవహారంలో ఏసీపీపై సస్పెన్షన్ వేటు పడింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం స్థిరాస్తి వ్యాపారుల జంట హత్యల కేసులో…
నిలకడ లేదు… దారెటు…?
‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు’ అనేది జగమెరిగిన సత్యం. అతి విశ్వాసం, నిలకడ లేని నిర్ణయాలతో మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ అదే పని చేస్తున్నారని అనిపిస్తుంది. అంగ బలం, అర్ద బలం ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఆయన రాజకీయ…
ఆసిఫాబాద్ కలెక్టర్ వంతు..
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా కలెక్టర్ల పేరుతో నేరాలకు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటోతో డబ్బులు కావాలంటూ మేసేజ్ల పంపిన ఘటన మరువకముందే మరో కలెక్టర్ పేరుతో మేనేజ్ లు పంపించారు. దీంతో…
పత్తి విత్తనాల వెనక ప్రభుత్వ ఉపాధ్యాయుడు
మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోంది. బెల్లంపల్లి కేంద్రంగా ఈ వ్యహారం సాగుతోంది. అమాయకులైన రైతులే లక్ష్యంగా పలువురు వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నారు. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ దందాపై…
కలెక్టర్ పేరుతో సైబర్ మోసం
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటోతో (డీపీ) పెట్టి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె డీపీ పెట్టి డబ్బులు అడుగుతున్న మోసగాళ్ళ వైనం వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటో తో (డీపీ) పెట్టి…
పోలీసుల దాడుల్లో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
మంచిర్యాల : బెల్లంపల్లి డివిజన్లో మూడు చోట్ల దాడులు చేసి నకిలీ విత్తనాలు పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జంకాపూర్ లో పక్కా సమాచారం చేసిన దాడిలో బొరిగాం వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో 50…
మెమోలు ఫుల్.. చర్యలు నిల్…?
మంచిర్యాల : పనితీరు విషయంలో అంగన్వాడీలపై నిత్యం ఆరోపణలు వస్తున్నాయి. టీచర్లు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడం, సరుకులు అమ్ముకోవడం ఇలా ఎన్నో రకాలైన ఫిర్యాదులు నిత్యం వస్తున్నాయి. కొందరు టీచర్లు అయితే అధికారులను సైతం…
కొసరుకు మురిసి… అసలువి మరిచి..
మంచిర్యాల : సింగరేణిలో కార్మిక సంఘ నేతలు హక్కుల సాధన విషయంలో అసలు విషయాలు మరిచిపోయి... చిన్న చిన్న వాటికే ఆనందం వ్యక్తం చే్స్తున్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయని నేతలు ఒకప్పుడు తెగించి పోరాడితే ఇప్పుడు…
వడదెబ్బపై కార్మికులకు అవగాహన
మంచిర్యాల : ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా సింగరేణి కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ జయవాణి స్పష్టం చేశారు. గురువారం ఆర్కేపి సి.హెచ్.పి.లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ నీడపట్టున ఉంటూ,…
కోడిపుంజును బలిద్దామని.. భర్తనే బలిచ్చింది..
దేవతకు కోడిపుంజు బలిస్తే మన ఇంట్లో గొడవలు తగ్గుతాయి.. ఒంటరిగా గుడికి వెళ్లిరా.. అని భర్తను నమ్మించిన ఓ ఇల్లాలు ఏకంగా భర్తనే మర్డర్ చేయించింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే... వనపర్తి జిల్లా గాంధీనగర్కు…