Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత గోస
మంచిర్యాల : ఒక్క గింజ కూడా పోకుండా కొనుగోలు చేస్తాం.. ఇది మంత్రి ప్రకటన.. రైతులకు ఇబ్బందులు లేకుండా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తాం... ఇది కలెక్టర్ హామీ... ఇవి చూడగానే నిజమే అనిపిస్తుంది... కానీ…
ఉత్పత్తితో పాటు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత
మంచిర్యాల : సింగరేణి యాజమాన్యం ఉత్పత్తితో పాటు ప్రజా సంక్షేమానికి సైతం ప్రాథాన్యత ఇస్తుందని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ వెల్లడించారు. ఆయన మంగళవారం MVTCలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ…
సింగరేణిలో అధికారుల బదిలీలు
మంచిర్యాల : సింగరేణిలో అధికారుల బదిలీలు జరిగాయి. అడిషనల్ జీఎం, డిప్యూటీ జీఎం స్థాయి అధికారుల బదిలీలు జరిగాయి.
1. ఎం. త్యాగరాజు.. ఎస్ ఓ టూ జీఎం ఆర్జీ1 నుండి శ్రీరాంపూర్
2. కె.హెచ్ ఎన్. గుప్తా.. ఎస్ఓటూ జీఎం శ్రీరాంపూర్ నుండి…
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు గణపురంమహేష్, కార్యదర్శి పార్వతిరాజశేఖర్ డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజెఎఫ్ నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్…
సివిల్స్ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా
సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 685 మందిని ఎంపిక చేశారు. ఈ ఏడాది మహిళలే సత్తా చాటారు. టాప్-3లో ముగ్గురు అమ్మాయిలు ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా సివిల్స్లో మెరిశారు. ఒకరు టాప్ 15లో చోటు…
యాంకర్ల ఓవరాక్షన్.. ఏడ్చేసిన కృతిశెట్టి..
చిన్న ఏజ్ లో హీరోయిన్గా వరుస హిట్స్ సాధిస్తోంది కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి శ్యామ్ సింగరాయ్ తో అందర్నీ ఆకట్టుకొని బంగార్రాజుతో మెప్పించి హ్యాట్రిక్ హిట్ కొట్టింది కృతి. ప్రస్తుతం సుధీర్బాబు,నితిన్,రామ్ తమిళ్లో సూర్యతో సినిమాలు…
అనాథ పిల్లలకు రూ.10 లక్షల సాయం..
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరోనా సమయంలో తల్లిదండ్రులు,సంరక్షకులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు ఈ పథకం కింద ఆర్థిక చేయూత ఇవ్వనున్నారు.
కరోనా మహమ్మారి ఎన్నో జీవితాలను విచ్ఛిన్నం చేసింది.…
నాది తప్పైతే మంచిర్యాలలో అడుగుపెట్టను
మంచిర్యాల :'నాది తప్పైతే.. నేనే ప్రజలకు వ్యతిరేకమని తేలితే నేను మంచిర్యాలలో అడుగుపెట్టను.. మీవి తప్పులు అని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా..?' అని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఎమ్మెల్యే నడిపెల్లి…
వివాహిత అనుమానస్పద మృతి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆస్రా కాలనీలో నివాసం ఉంటున్న స్రవంతి (28) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అదిలాబాద్ జిల్లా బోథ్ కు చెందిన ఈమె రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. వెంకటేష్ అనే ఫొటోగ్రాఫర్ తో పెళ్లి జరిగింది.…
రామగుండంలో యూరియా ఉత్పత్తి నిలిపివేత
రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిపివేయాలంటూ, ఆర్ఎఫ్సీఎల్ కు కాలుష్య నియంత్రణ మండలి భారీ షాక్ ఇచ్చింది. 12 లక్షల గ్యారంటీని జప్తు చేసింది. పబ్లిక్ హియరింగ్లో ఉన్న నిబంధనలు పాటించకపోవటం, వ్యర్థ రసాయనాలు గోదావరిలోకి వదలడం,…