Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఎవరేం చేశారో కార్మికులకు తెలుసు…
మంచిర్యాల : ఎవరేం చేశారో కార్మికులకు తెలుసునని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు స్పష్టం చేశారు. ఆయన ఆర్కే 7 గనిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. టీబీజీకేఎస్ గెలిచిన తర్వాతే కార్మికులకు…
టీఆర్ఎస్ పేరు చెప్పి బెదిరిస్తున్నడు..
మంచిర్యాల : తన ఇంట్లో అద్దెకు ఉంటున్న టీఆర్ఎస్ లీడర్ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని.. అడిగితే పార్టీ పేరుతో బెదిరింపులకు గురి చేస్తున్నాడని మంచిర్యాల జిల్లా లక్ష్సెట్టిపేటకు చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.…
ఆందోళన వద్దు.. అండగా ఉంటాం..
మంచిర్యాల : ‘మీకు అండగా ఉంటాం... భయపడాల్సిన పని లేదు. న్యాయపరంగా ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామ’ని ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు స్పష్టం చేశారు. ఆయన కోయపోశగూడ బాధిత కుటుంబాలతో మాట్లాడారు. దండేపల్లి మండలం…
వాట్సప్లో మరో ఆరు ఫీచర్లు…
ప్రజల మనసు చూరగొనేలా వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకువస్తోంది. జనానికి చేరువయ్యేలా ఇందులో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. దీనిలో భాగంగా మరో ఆరు ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది.
మనం ఇప్పటి వరకు మెసేజ్…
మందమర్రి పీహెచ్సీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..
మందమర్రి : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా మందమర్రిలో ఘనంగా నిర్వహించారు. ఉదయం జెండా ఆవిష్కరణ చేశారు. పీహెచ్సీ మెడికల్ అధికారి డాక్టర్ శైలజ పతాకావిష్కరణ చేశారు. వెల్నెస్ అధికారులు డాక్టర్ మానస, డాక్టర్…
ఇలాగే మున్ముందుకు..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి అద్భుతమైన ప్రగతిపథంలో పయనిస్తోందని, ఇదే ఒరవడితో ముందుకు సాగుదామని సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని…
సోనియా వల్లే తెలంగాణ
మంచిర్యాల : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు…
ఇన్స్టాలో వేధింపులు.. బాలిక బలి..
మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్స్టా గ్రాంలో వేధింపులకు ఓ బాలిక బలయ్యింది. ఆ వేధింపులతో 10వ తరగతి బాలిక మరణించింది. వివరాల్లోకి వెళితే.. ముస్లే సాక్షి (16) అనే బాలిక పేరిట…
సేవా పతకాలు అందజేసిన కమిషనర్
విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. 2019, 2020,2021 సంవత్సరానికి రామగుండం కమిషనరేట్ లో 39 మందికి పోలీస్ సేవా పతకాలు వరించాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బంది ఈరోజు సీపీ…
అభివృద్ధి ఉద్యమం సాగుతోంది
మంచిర్యాల : ఎంతో కష్టపడి, ప్రాణాలకు సైతం తెగించి ఉద్యమాలు చేసి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం సాగుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా…