Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
చెన్నూరులో మంత్రుల పర్యటనలు
మంచిర్యాల : ఈ నెల 10, 15 తేదీల్లో చెన్నూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి వివరాలకు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వెల్లడించారు. ఈ నెల 10న బీసీ సంక్షేమ & పౌరసరఫరాల శాఖ మంత్రి…
ఈ ప్రభుత్వానికి భూమి మీద ఉండే అర్హత లేదు..
ఆదిలాబాద్ : ప్రకృతిని, భూమిని ఆరాధించే వాళ్లు గిరిజనులని, భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసేది టీఆర్ఎస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే ధనసరి సీతక్క దుయ్యబట్టారు. భూములను చెరబడుతున్న ప్రభుత్వానికి అసలు…
కుటుంబాన్ని పోషిస్తోంది.. మృత్యు ఒడిలోకి వెళ్లింది..
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ యువతి మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే.. కన్నాల బస్తీ 1 వార్డుకు చెందిన చింతకింది వెంకటేష్ నిర్మల దంపతుల కూతురు బావాగ్ని…
కొనుగోల్మాల్
మంచిర్యాల:రైతుల ధాన్యం కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాల్సి కొనుగోలు కేంద్రాలు వారిని నిలువునా ముంచుతున్నాయి. ఇష్టారాజ్యం కోతలు పెడుతూ ధాన్యానికి తక్కువ ధర ఇస్తుండటంతో రైతులు దగా పడుతున్నారు. ఈ విషయంలో అధికారులు పట్టించుకోకపోవడంతో…
బ్రేకింగ్ న్యూస్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గోదావరిఖని గంగానగర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై నుండి వెళ్తున్న వ్యక్తిని వెనక నుండి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న నేరెళ్ళ కొమురయ్య అక్కడిక్కడే మరణించాడు. ఆయన శ్రీరాంపూర్ కాలనీ సుందరయ్య నగర్ నస్పూర్ కు…
సీనియర్ పాత్రికేయుడి మృతి
సీనియర్ జర్నలిస్టు,ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్, మెండు శ్రీనివాస్ మరణించారు. ఆయన స్వగ్రామం పరకాల లో ఉన్న ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ హఠాన్మరణం పట్ల…
అధికారిక వాహనంలోనే అత్యాచారం..
హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్ బోర్డు చైర్మన్ అధికారికంగా వినియోగించే ఇన్నోవా కారులోనే బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు.
అమ్నీషియా పబ్బులో పార్టీ…
21 నెలల బాలుడి కిడ్నాప్
మంచిర్యాల :మంచిర్యాలలో 21 నెలల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. కొందరు వ్యక్తులు ఆ బాలున్ని కిడ్నాప్ చేయడంతో అలర్ట్ అయిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి బాలున్ని తల్లి వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల పోలీస్ స్టేషన్…
బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ సరెండర్
మంచిర్యాల : బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జంపాలరజితను సరెండర్ చేసేందుకు కౌన్సిలర్లు అంతా సిద్దం అయ్యారు. అవినీతి ఆరోపణలు, తాము చెప్పినట్లుగా వినకపోవడం పలు రకాలైన పరిస్థితుల నేపథ్యంలో ఆమెను సరెండర్ చేసేలా తీర్మానం…
కేంద్రం నిధులతోనే మంచిర్యాల అభివృద్ధి
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎరవెల్లి రఘునాథ్రావు స్పష్టం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 సంవత్సరాల…