Browsing Category

తాజా వార్తలు

తెలంగాణలో మార్పు తథ్యం

తెలంగాణ‌లో మార్పు త‌థ్య‌మ‌ని, కుటుంబ పార్టీల‌ను త‌రిమికొడితేనే రాష్ట్రం,దేశం బాగుపడుతుందని ప్ర‌ధాని న‌రేంద్రమోదీ అన్నారు. తెలంగాణ‌ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణను టెక్నాలజీ హబ్ చేయాలని…

భైంసా త‌హ‌సీల్దార్ న‌రేంద‌ర్ అరెస్టు

నిర్మ‌ల్ : నిర్మల్ జిల్లా భైంసా మండలం తహశీల్దార్ అర్రా నరేందర్ అరెస్ట‌య్యారు. అక్ర‌మాస్తుల కేసులో ఆయ‌న‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న ఇండ్ల‌లో సోదాలు నిర్వహించ‌గా రూ.1,16,28,314 విలువైన చర స్థిరాస్తులు, రూ.1,32,096 నగదు…

రిమ్స్‌లో జూడాల స‌మ్మె హెచ్చ‌రిక‌

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని జూడాలు అందోళ‌న బాట ప‌ట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి దాదాపు ఏడు నెల‌ల నుంచి స్టైఫండ్ రావ‌డం లేదు. దీంతో రిమ్స్ కు వచ్చిన కలెక్టర్ కు జూనియర్ డాక్టర్లు ఈ విష‌యాన్ని…

ఆస్ప‌త్రిలో క‌నీస సౌక‌ర్యాలు లేవు

మంచిర్యాల : మ‌ంచిర్యాల‌లో ఏర్పాటు చేసిన మాతా శిశు సంర‌క్ష‌ణా కేంద్రంలో క‌నీస సౌక‌ర్యాలు లేవ‌ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆమె ఆసుపత్రిలోని వార్థులను తిరుగుతూ రోగులను పరామర్శించారు. సౌకర్యాల…

కొండ‌గ‌ట్టు ఆల‌యంలో భ‌క్తుల కిట‌కిట‌

జగిత్యాల : పెద్ద హనుమాన్‌ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రం రామనామ జపంతో భక్త జనసంద్రంగా మారింది. రాష్ట్ర నలుమూల నుంచి దీక్షాపరులు తరలి వచ్చి అంజన్న చెంతన దీక్షా విరమణ చేస్తున్నారు. అర్ధరాత్రి…

కుల‌, మ‌తాల‌తో రాజ‌కీయం

మంచిర్యాల : తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌లు ఒక‌రు కులం ఎజెండాగా, మ‌రొక‌రు మ‌తం ఎజెండాగా ముందుకు సాగుతున్నార‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ విరుచుకుప‌డ్డారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న వారిపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ…

స‌రిహ‌ద్దుల్లో వ‌రణుడి బీభ‌త్సం

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన మ‌హారాష్ట్రతో పాటు జిల్లాలో సైతం గాలి వాన బీభ‌త్సం సృష్టించింది. గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలుకలో బ‌ల‌మైన ఈదురుగాలులు, గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం…

ఆప‌ద‌లో అండ‌గా నిలిచిన స‌ఖి

మంచిర్యాల : అంద‌రు ఉన్నా అనాథ అయ్యింది... ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోవ‌డంతో ప‌ట్టించుకునే దిక్కే లేకుండా పోయింది.. అలాంటి ఓ మ‌హిళ‌కు తానున్నాన‌ని నిలిచింది స‌ఖి... మంచిర్యాల రైల్వే స్టేష‌న్‌లో దిక్కుతోచ‌ని స్థితిలో ఓ మ‌హిళ ఏడుస్తూ…

రూ.200 కోట్ల క్లబ్‌లో ‘స‌ర్కారు వారి పాట‌’..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘స‌ర్కారు వారి పాట‌’ క‌లెక్ష‌న్ల రికార్డు సృష్టిస్తోంది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కిన ఈ సినిమా మే 12న విడుద‌లైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా విజ‌య‌వంత‌మైన టాక్‌తో…

రేవంత్ వ్యాఖ్య‌ల్ని ఖండించిన కాంగ్రెస్ నేత

కులాల విష‌యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌తో తాను విబేదిస్తున్నానని ఏఐసీసీ కార్య‌క్ర‌మాల అమ‌లు క‌మిటీ చైర్మ‌న్ మ‌హేశ్వ‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆయ‌న హైద‌రాబాద్‌లో విలేఖ‌రుల స‌మావేశంలో మాట్లాడారు.…