Browsing Category

తాజా వార్తలు

అంత వీజీ కాదు…

మంచిర్యాల : న‌ల్లాల ఓదెలు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయ‌న పార్టీలో చేర‌డం ఒకెత్తు కాగా, ఆయ‌న ఇప్పుడు ఆ పార్టీలో మ‌నుగ‌డ సాగించ‌డం ఇబ్బందిక‌ర ప‌రిస్థితులే త‌లెత్తే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆయ‌న చేరిక జిల్లాలోని పార్టీ…

ఆర్మీ జవాన్ ఇల్లు కబ్జా

ఆదిలాబాద్ : ఇచ్చోడ‌ మండ‌ల కేంద్రంలో ఉంటున్న త‌న ఇంటిని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త ఆక్ర‌మించుకున్నార‌ని ఓ జ‌వాన్ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. బోథ్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న మహమ్మద్ అక్రం ఆర్మీజవాన్ గా పుల్వామా ప్రాంతంలో…

లంచం తీసుకుంటుగా ముగ్గురి అరెస్ట్

లంచం తీసుకుంటుగా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్​ సంపత్​, సీనియర్​ అసిస్టెంట్​ అజీమోద్దిన్​, ప్రైవేట్​ అసిస్టెంట్​ లింగస్వామిలు లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు వల పన్ని…

టీఆర్ఎస్‌తోనే అభివృద్ధి

మంచిర్యాల :టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంద‌ని ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమ‌న్ అన్నారు. బోయ‌ప‌ల్లి బోర్డు నుంచి అంకుశం వరకూ రూ. 1.20 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన…

బ్యాంకు అసిస్టెంట్ మేనేజ‌ర్ ఆత్మ‌హ‌త్య

సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం మట్లాపూడిలోని ఇండియన్‌ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె తెలంగాణ‌కు చెందిన వారు కాగా, ఆంధ్రాప్రాంతంలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో ప‌నిచేస్తున్నారు. ఐదేళ్లుగా ఇదే…

పెళ్లి ఆపాలనే ప్రయత్నంలో.. న‌వ వ‌ధువు మృతి

విశాఖపట్నంలోని మధురవాడలో జీల‌క‌ర్ర బెల్లం పెడుతున్న స‌మ‌యంలో పెళ్లి పీటలపైనే నవ వధువు సృజన మృతిపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన తన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. నవ వధువు సృజన, మోహన్ అనే…

బీజేపీ నేత‌ను ప‌రామ‌ర్శించిన బాల్క సుమ‌న్‌

మంచిర్యాల : ఇటీవల ప్రమాదానికి గురై గాయాలపాలైన బీజేపీ జిల్లా కార్యదర్శి నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ను ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ప‌రామ‌ర్శించారు. ఆరోగ్యం ఎలా ఉంద‌ని ఆరా తీశారు...? త‌్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. పార్టీల‌కు అతీతంగా…

ఆ ఇద్ద‌రి కంట క‌న్నీరు..

మంచిర్యాల : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత న‌ల్లాల ఓదెలు, మంచిర్యాల జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ భాగ్యల‌క్ష్మి కంట‌త‌డి పెట్టుకున్నారు. వీరిద్ద‌రు టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆదివారం త‌న నివాసంలో ఏర్పాటు చేసిన…

త‌ప్పు చేయ‌లేదు… గొప్ప‌గా భావిస్తున్నా..

మంచిర్యాల : పార్టీ మారి త‌ప్పు చేయ‌లేద‌ని గొప్ప‌గా భావిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత న‌ల్లాల ఓదెలు స్ప‌ష్టం చేశారు. పార్టీ ఎందుకు వీడాల్సి వ‌చ్చిందో చెప్పారాయ‌న‌. టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయ‌న…

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మ‌యం

శ్రీవారి దర్శనానికి భక్తులకు పోటెత్తారు. ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 33 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వేసవి సెలవులు, వారాంతాలు కావడంతో సప్తగిరులపై ఊహించని రీతిలో భక్తుల రద్దీ…