Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఆంధ్ర లో కొత్త మంత్రుల శాఖలు ఇవే
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు.. మంత్రుల శాఖలు ఇవే..
1. ధర్మాన ప్రసాద రావు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు
2. సీదిరి అప్పల రాజు, మత్స్య, పశుసంవరధక శాఖ
3. బొత్స సత్యనారాయణ,…
రోడ్డు ప్రమాదం : నలుగురు విద్యార్థులకు గాయాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సెయింట్ మేరీస్ స్కూల్ బస్సును ఇచార్ వ్యాన్ వెనుక నుంచి ఢీకొనడంతో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సెయింట్ మేరీస్ స్కూల్ బస్సు పిల్లలను దించేందుకు భీంపూర్ వెళ్తోంది. బండార గ్రామ సమీపంలో…
ఫ్లాష్.. ష్లాష్.. పాఠశాల ఎదుట ఆందోళన
బోథ్ మండలం పొచ్చెరలో పాఠశాల ముందు ఆందోళన కొనసాగుతోంది. సెయింట్ థామస్ పాఠశాల లో విద్యార్థి హనుమాన్ మాల వేసుకున్నాడని దానిని తీసేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆ పిల్లాడిని స్కూల్ లోకి అనుమతించలేదు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన…
హోం శాఖ మంత్రి రోజా..
మంత్రి పదవి కూర్పు విషయంలో ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చేస్తున్నారు. ఎవరికి ఏ శాఖ కేటాయించాలి..? ఏం చేయాలి అనే దానిపై కొద్ది రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నారు.. కానీ రోజాకు మాత్రం ఆమె అభిమానులే ఏకంగా శాఖనే కేటాయించారు. అభిమానుల…
తెలంగాణకు 19 జాతీయ అవార్డులు..
తెలంగాణకు ఏకంగా 19 జాతీయ అవార్డులు దక్కాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఇందులో జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు వివిధ కేటగిరీల్లో 19 అవార్డులు దక్కాయి.
వనపర్తి జిల్లాలోని చందాపూర్కు…
టీఆర్ఎస్ ఆధిపత్య పోరుకు వేదికగా..
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ ఆధిపత్య పోరు, నేతల మధ్య వివాదాలు మరోసారి బయటపడ్డాయి. శనివారం జిల్లా సర్వసభ్య సమావేశం ప్రారంభం అయ్యింది. చర్చ సాగుతుండగా, బోథ్ మండలం ఉపాధి హామీ పనుల్లో…
రోగిని పరామర్శించడానికి వచ్చి గాయాలపాలు
బెల్లంపల్లి :వేల కోట్ల టర్నోవర్.. వందల కోట్ల లాభాలు... కార్మికుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయల ఖర్చు.. సింగరేణి గురించి యాజమాన్యం పదే పదే ఊదరగొట్టే మాటలు. కానీ, వాస్తవాలు మాత్రం అలా లేవు. కార్మికులకు వైద్యం అందించడంలో…
కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నరు
మంచిర్యాల జిల్లా : తినడానికి అన్నం సరిగ్గ పెడతలేరు. కుళ్లిన కోడిగుడ్లు, ఉడకని అన్నం పెడుతున్నని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి మండలం కస్తూరిబా బాలికల హాస్టల్ విద్యార్థినులు రోడ్డెక్కారు. తహసీల్దార్ కార్యాలయం…
సింగరేణిని పరిరక్షించేది బీఎంఎస్ మాత్రమే
సింగరేణిని పరిరక్షించే ధైర్యం BMSకి మాత్రమే ఉన్నదని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య వెల్లడించారు. ఆర్జీ 3 ఏరియాలో ఏఎల్పీ, అడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని…
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
మంచిర్యాల : కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని భగత్ సింగ్ నగర్ పాఠశాలలో మన ఊరు - మన బడి కింద రూ. 17 లక్షలతో పనులకు…