Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రూ. 800 కోట్లతో… రాజమౌళి-మహేష్బాబు సినిమా
జక్కన్న సినిమా అనగానే.. ఓ పెద్ద బడ్జెట్, ఫాంటసీ సినిమా గుర్తుకు వస్తుంది. ఆయన తెలుగు సినిమాను ఓ రేంజ్కు తీసుకుపోయారంటే ఆశ్చర్యం ఏం లేదు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు. మహేష్బాబుతో సినియా చేయనున్న రాజమౌళి ఆ సినిమా బడ్జెట్…
మంచిర్యాల బార్ అసోసియేషన్ నామినేషన్లు
మంచిర్యాల : మంచిర్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన సందడి కొనసాగుతోంది. దాదాపు అన్ని పోస్టులకు సంబంధించి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కాగా, జాయింట్ సెక్రటరీ పోస్టుకు మాత్రం రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆ ఒక్క…
జోగు రామన్న క్షమాపణలు చెప్పు
ఆదిలాబాద్ : సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని రైతుల వద్ద భూములు తీసుకుని వాళ్లను రోడ్డు మీద వదిలేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న క్షమాపణలు చెప్పాలని, వాళ్ల భూములు వాళ్లకు వాపస్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ…
ఎంసెట్, ఈ-సెట్ నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ పరీక్షల నోటిఫికేషన్ కాసేపటి క్రితమే విడుదల అయింది. తెలంగాణ విద్యాశాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం… ఏప్రిల్ 6 నుండి మే 28 వరకు ఆన్లైన్ దరఖాస్తులు జరుగనున్నాయి. అలాగే…. ఎంసెట్ పరీక్షల దరఖాస్తు..…
పుట్టినరోజు విషాదం
పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. రైల్వే బ్రిడ్జి మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంచిర్యాలకు చెందిన వంశీ అనే యువకుడు బైక్ పై ఓవర్ స్పీడ్ గా వెళుతూ తనకు తానే ప్రమాదవశాత్తు డివైడర్ కు ఢీకొని మృతి…
దుండగులపై చర్యలు తీసుకోవాలి
సీనియర్ పాత్రికేయుడు బద్రి వెంకటేష్ కారు అతని మోటార్ సైకిల్ పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని క్యాతన పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కలువల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లిలో జర్నలిస్ట్…
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మన ఊరు మన బడి పర్యటనలో భాగంగా సోమవారం తాండూర్ జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఎంఈఓ ప్రభాకర్ ప్రధానోపాధ్యాయులతో మాట్లాడారు. డైనింగ్ హల్ కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం ఉండటంతో ఎం…
ఆర్టీసీ మరో బాదుడు
తెలంగాణ ఆర్టీసీ వరుసగా చార్జీలు పెంచుతూ పోతోంది. అది కూడా ప్రయాణీలకు తెలియకుండా పెంచుతోంది. దీంతో వారు లబోదిబోమంటున్నారు. తాజాగా ప్యాసింజర్ సెస్ పేరిట రూ. 5 నుంచి రూ. 10 వరకు అదనంగా వసూలు చేసేందుకు సిద్ధమయ్యింది. ఆదివారం నుంచే…
కార్మిక లోకానికి ఉద్యమాభివందనాలు.
మంచిర్యాల : ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సింగరేణిలో నిర్వహిస్తున్న సమ్మె కార్మికులు పూర్తి స్థాయిలో విజయవంతం చేశారని వారికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున ఉద్యమాభివందనాలు చెబుతున్నట్లు టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్…
రాజకీయ లబ్ధికే సమ్మె
మంచిర్యాల : కేవలం రాజకీయ లబ్ధి కోసమే సింగరేణి కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. సింగరేణి సంస్థ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని టిఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం…