Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ఉద్రికత్త చోటు చేసుకుంది. సింగరేణి యాజమాన్యం తీసుకున్న చర్యల ఫలితంగా ఓసీపీ ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు.. వివరాల్లోకి వెళితే.. శ్రీరాంపూర్ ఓ.సి.పి. ముంపు గ్రామాలకు రాకపోకలు…
ఫ్లాష్.. ఫ్లాష్.. తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు
తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 14 శాతం విద్యుత్ చార్జీలు పెంచుతూ టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొమెస్టిక్ పై 40-50 పైసలు పెంచనున్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచాలని డిస్కంలు ఈఆర్సీని కోరాయి. ప్రతిపాదిత…
ఆ సమ్మె రాజకీయ ప్రయోజనాల కోసమే
సింగరేణి కార్మికులకు చెందిన సిఎంపీఎఫ్ డబ్బుల గోల్ మాల్పై సీబీఐ విచారణ చేయాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్, బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి వీరమనేని రవీందర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశ్ ఖని ఓపెన్ కాస్ట్ 2, మణుగూరు ఏరియాలో…
ఫోన్ ఊపితే చాలు..! పోలీసులు వస్తారు..
మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఫోన్ చేసే పరిస్థతి లేనప్పుడు కేవలం ఫోన్ ఐదు సార్లు ఊపితే చాలు.. పోలీసులు అక్కడికి వస్తారు.
దిశ ఘటన జరిగిన తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాయి. దీనిలో…
కేంద్రం రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా
సికింద్రాబాద్ బోయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాద మృతుల పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో బీహార్ కు చెందిన 11మంది కూలీలు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను మోడీ…
అగ్నిప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా
సికింద్రాబాద్ బోయిగూడలోని ఓ టింబర్ డిపోలో ఈ తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. చెక్కలకు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక…
వంద శాతం వరి కొనాల్సిందే
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వం పంజాబ్ తరహాలో 100% తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు డిమాండ్ చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.…
కోడలి సజీవ దహనం కేసులో సిరిసిల్ల రాజయ్యకు ఊరట..
కోడలి సజీవ దహనం కేసులో వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఊరట లభించింది. హైదరాబాద్ స్పెషల్ కోర్టులో రాజయ్యతో సహా నిందితులుగా ఉన్న ఆయన కొడుకు భార్యలను కూడా కోర్టు నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్…
హస్తినకు తెలంగాణ మంత్రుల బృందం..
ధాన్యం కొనగోళ్లపై స్పష్టతనివ్వాలని గులాబి దళం నేతలు హస్తినకు పయనమయ్యారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఢిల్లీలో కేంద్రంతో చర్చలు జరిపేందుకు మంత్రులు నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్,పువ్వాడ అజయ్ బృందం ఢిల్లీకి బయలు దేరింది. ఈ నేపథ్యంలో…
చెవికమ్మలు ఇవ్వలేదని చంపేసిన కొడుకు..
కన్న తల్లిని కిరాతకంగా హతమార్చాడో కసాయి కొడుకు. బైక్ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లి గొంతునులిమి అమానుషంగా హత్య చేశాడు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన పోచవ్వ(76)కి నర్సింహులు, కుమార్ అనే ఇద్దరు కొడుకులు…