Browsing Category

తాజా వార్తలు

ఇది తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి

టిఆర్ఎస్ పార్టీ ఏ వ్యక్తిదో, శక్తిదో కాదు యావత్ తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు కేసీఆర్‌. హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవంలో టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.. ఆయ‌న ప్ర‌సంగం ఆయ‌న మాటల్లోనే...…

కేసీఆర్ కొత్త పార్టీ.. భార‌తీయ రాష్ట్ర స‌మితి

ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొత్త పార్టీ పేరు సైతం ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ప్లీన‌రి స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న జాతీయ పార్టీ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. భారతీయ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టాలనే సలహాలను చాలా మంది…

త‌ప్పెవ‌రిది..?

మంచిర్యాల : అభం..శుభం తెలియ‌ని చిన్నారులు త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆందోళ‌న చేశారు. తిన‌డానికి అన్నం స‌రిగ్గ పెడ‌త‌లేరని, కుళ్లిన కోడిగుడ్లు, ఉడ‌క‌ని అన్నం పెడుతున్న‌ని విద్యార్థినులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారుల ముందు క‌న్నీటి…

దివ్య‌దేవ‌రాజ‌న్ పేరిట న‌కిలీ వాట్స‌ప్ ఖాతా

మంచిర్యాల : అధికారుల పేరిట న‌కిలీ వాట్స‌ప్ ఖాతాలు సృష్టిస్తున్న సైబ‌ర్ నేర‌గాళ్లు వాటిని ఆప‌డం లేదు. క‌లెక్ట‌ర్లు, జిల్ల ఉన్న‌త స్థాయి అధికారుల పేరిట న‌కిలీ వాట్స‌ప్ ఖాతాలు సృష్టించి జిల్లాలో ఉన్న వారికి మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ…

దేశంలో టాప్-10 ఆద‌ర్శ‌గ్రామాలు మ‌న‌వే..

దేశంలో ఆద‌ర్శ‌గ్రామాల్లో టాప్‌-10 తెలంగాణ‌లోనే ఉన్నాయి. కేంద్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ త‌న వెబ్‌సైట్‌లో వివ‌రాల‌ను వెల్ల‌డించింది. దేశం మొత్తంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ఆద‌ర్శ‌గ్రామాల జాబితాలో తెలంగాణ నుంచి ప‌ది గ్రామాలు…

బ్రేకింగ్.. చెట్టు పై రెండు శవాలు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం నజిరాబాద్ శివారులో చెట్టుపై రెండు శవాలు గుర్తించారు. లోకేశ్వరం మండలం కన్కాపూర్ చెందిన బరిడే వినేశ్, ఆయన కుమారుడు అభిరామ్గా నిర్ధారించిన పోలీసులు. ఈ నెల 20న కుబీర్ మండలం సావ్లి గ్రామం అత్త గారి ఇంటి నుండి తన…

మంటల్లో లారీ దగ్ధం

ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని చందా (టి) గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కొబ్బరి బొండం లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తాపడింది.ఈ ప్రమాదంలో లారీకి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే…

ఘనంగా తైదల బాపు జన్మదిన వేడుకలు

మంచిర్యాల,కరీంనగర్ జిల్లాల్లో సినీ గేయ రచయిత తైదల బాపు 45వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపు మేరకు పెద్దఎత్తున మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జాతీయ కళారత్న సినీ గేయ…

యువకులు మీరు.. దైర్యంగా ముందుకు సాగండి..

భూపాలపల్లి: కేంద్రమంత్రి భూపాలపల్లి పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సింగరేణి పర్యటన లో భాగంగా కిషన్రెడ్డి భూపాలపల్లి KTK5 మైన్ గేట్ మీటింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు, నేతలు ఆయన్ని కలిశారు. మందమర్రి బీఎంఎస్ ఏరియా…

జిల్లా కేంద్రంలో తుపాకీ కలకలం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ చెరువు ఒడ్డున ఉన్న బండపై తుపాకీ లభించింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిర్మల్ ఏఎన్ రెడ్డి కాలనీలోని దివ్య గార్డెన్ పక్కన సఖి సెంటర్ వద్ద చెరువులోని బండపై తుపాకీని స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని…