Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సింగరేణిలో రూ. 50 వేల కోట్ల స్కాం..
సింగరేణి కోల్ మైన్స్లో రూ.50 వేల కోట్ల స్కాం జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్కు వివరించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…
వాళ్లు కూడా మనుషులే సారూ…
మంచిర్యాల : అంతా ఒకే కుటుంబం... సింగరేణిలో ఎక్కడ చూసినా కనిపించే స్లోగన్.. కానీ అది కేవలం గోడల మీద, పత్రికా ప్రకటనలకే తప్ప నిజం కాదు... అధికారులు ఏసీల్లో కూర్చుని ఉద్యోగులను కనీసం పట్టించుకునే దుస్థితి కూడా ఉండదు. దీనికి…
తెలంగాణ ఎంసెట్ తేదీలు ఖరారు.. పూర్తి వివరాలివే..
తెలంగాణ ఎంసెట్ పరీక్ష తేదీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈసెట్ పరీక్షను జూలై 18వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలను 28…
నాకూ.. రేవంత్ రెడ్డి మధ్యనే పంచాయతీ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపట్ల వివక్ష చూపిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోని నేతలందరినీ కలుపుకుపోయే తత్వం రేవంత్ కు లేదన్నారు. ఆయన…
సింగరేణిలో తెలంగాణ అధికారికి అన్యాయం
తెలంగాణ ఉద్యమంలో ఆయన ముందుండి పోరాటం చేశారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. అయితే ఆంధ్రా ఆధిపత్యం అధికంగా ఉన్న కార్పొరేట్ కార్యాలయంలో మాత్రం జై తెలంగాణ అనేందుకు ఎవరూ సాహసం…
ఆ ఎమ్మెల్యేకు కేసీఆర్ క్లాస్..
హైదరాబాద్ లోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఇందులో టీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం…
జగ్గారెడ్డికి ఝలక్..
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఊహించని షాకిచ్చింది. పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి ఆయన్ని తప్పిస్తున్నట్లు సోమవారం కీలక ప్రకటన చేసింది. పార్టీకి సంబంధించి ఆయన నిర్వర్తించే…
యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
కలుషితమైన నీటిని సరఫరా చేసి కార్మికుల అనారోగ్యానికి కారణమైన ఆర్జీ 1 యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఆర్జీ 1 జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా…
మంచిర్యాల ఆసుపత్రుల్లో మరణమృదంగం
మంచిర్యాల:మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరణ మృదంగం మోగుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆసుపత్రుల్లో జరుగుతున్న మరణాల పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల…
అర్ధరాత్రి 10 కి.మీ పరుగు ప్రాక్టీస్…
అర్ధరాత్రి ఓ 19 ఏండ్ల యువకుడు పరుగులు పెడుతున్నాడు. తాను పని చేసే సంస్థ నుంచి ఇంటి వరకు ప్రతి రోజు అలాగే పరుగులు పెడతాడు... మధ్యలో ఎవరన్నా లిఫ్ట్ ఇచ్చినా తీసుకోడు. మరి అతడు ఎందుకు అలా పరుగులు పెడుతున్నాడు..? అతని లక్ష్యం…