Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కారు మీద ప్రెస్ స్టిక్కర్.. లోపల చూస్తే షాక్..
పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఓ కారు వచ్చి ఆగింది. దానిపై ప్రెస్ అనే స్టికర్ ఉంది. దానిని పంపిద్దామనుకున్న పోలీసులు అనుమానం వచ్చి డోర్ తీసి అవాక్కయ్యారు.
ఆంధ్రప్రేదేశ్లో ఏపీలో మద్యపానంపై ఆంక్షలు ఉండటంతో.. పొరుగున ఉన్న…
రెండో రోజూ అదే జోరు…
సింగరేణిలో కార్మికుల సమ్మె రెండవ రోజు కొనసాగుతోంది. మొదటి రోజు పూర్తి స్థాయిలో సమ్మె విజయవంతం చేసిన కార్మికులు తమ పోరాట స్ఫూర్తి అదే స్థాయిలో కొనసాగిస్తున్నారు. కార్మికులు విధులకు హజరుకాకపోవడంతో గనులు బోసిపోతున్నాయి. అత్యవసర…
అయ్యో పాపం.. మందుబాబులు..
రెండు రోజులుగా మందు దొరక్క మద్యం బాబులు అల్లాడిపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఆరు స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు…
క్రాస్ ఓటింగ్ భయం..
ఆదిలాబాద్ - ఆర్థిక బలముంది... అంగ బలమూ ఉంది... ఒక మంత్రి, ప్రభుత్వ విప్, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు... నడుగురు జడ్పీ చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ.. ఉన్న సైన్యమంతా ఇటు వైపే... కానీ ఓటమి భయం మాత్రం వెంటాడుతోంది.. స్థానిక సంస్థల…
మర్లవడ్డ సింగరేణి
సింగరేణిలో సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. సమ్మెలో 40వేల మంది రెగ్యులర్,25వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొంటున్నారు. కార్మికుల సమ్మెతో 23 భూగర్భ, 19 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు…
సమ్మెకు సిద్ధమయిండ్రు
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ నేటి నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలు మూడు రోజులపాటు సమ్మె చేయనున్నాయి. సింగరేణిలో 23 భూగర్భ, 19 ఉపరితల గనులున్నాయి. 42 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం…
సమ్మె చేస్తం… చర్చల్లో పాల్గొంటం..
ఆర్ఎల్సీ సమక్షంలో సింగరేణి యాజమాన్యంతో బుధవారం జరిగిన చర్చలు విఫలమైనట్లు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన `నాందిన్యూస్`తో మాట్లాడారు. టీబీజీకేఎస్తో సహా ఐదు జాతీయ కార్మిక సంఘాలు బొగ్గు బ్లాక్లు…
మా బొగ్గు బ్లాక్లు మాకివ్వండి
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. నాలుగు కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం…
యోధుడా… అల్విదా…
తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో ఆ హెలికాఫ్టర్లో ప్రయాణించిన…
యుద్ధతంత్ర నిపుణుడు.. అపార ప్రతిభాశాలి…
బిపిన్ రావత్... ఈ పేరు వింటే చాలు భారతీయుల ఛాతీ ఉప్పొంగుతుంది. ఆత్మ రక్షణ విధానాల నుంచి ఎదురుదాడి వైపు నడిపించిన వ్యక్తి ఆయన. తండ్రి స్ఫూర్తితో ఆయన విధులు నిర్వర్తించే బెటాలియన్లోనే చేరిన రావత్.. అంచెలంచెలుగా త్రివిధ దళాధిపతి…