Browsing Category

తాజా వార్తలు

సింగ‌రేణిని కాపాడుకునేందుకు పోరాటం

హైద‌రాబాద్ : సింగ‌రేణిని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామ‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న తెలంగాణ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి…

మీ స‌హ‌కారం లేక‌నే ఆల‌స్యం

తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయ‌న సోమ‌వారం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణకు కేటాయించిన…

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

ఆర్‌జీ 3 డిస్పెన్స‌రీలో ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక్ సంఘ్ అధ్యక్షులు యాదగిరి సతయ్య డిమాండ్ చేశారు. సోమ‌వారం రామగుండం ఏరియా ఆసుపత్రి అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్ట‌ర్ కిరణ్ రాజ్ కు విన‌తిప‌త్రం…

మా పోరాట ఫ‌లిత‌మే రైల్వే అండర్ బ్రిడ్జి

మంచిర్యాల బీజేపీ నాయ‌కుల పోరాట ఫ‌లిత‌మే టూ టౌన్‌కు అండ‌ర్ బ్రిడ్జి మంజూర‌య్యింద‌ని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ తెలిపారు. సోమ‌వారం మంచిర్యాలలో ముఖారమ్ చౌరస్తా నుండి టూ టౌన్ కు నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ప‌రిశీలించారు. ఈ…

భార్య‌ను కొట్టి చంపిన భ‌ర్త‌

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా తీగ‌ల్‌ప‌హాడ్ లోని అల్లూరి సీతారామారాజు న‌గ‌ర్‌లో కుటుంబ క‌ల‌హాల‌తో అలేఖ్య (28) అనే మ‌హిళ మృతి చెందింది. ఆదివారం రాత్రి భ‌ర్త ప‌గ‌డాల విజ‌య్‌కుమార్‌కు అలేఖ్య‌కు గొడ‌వ అయ్యింది. ఈ నేప‌థ్యంలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో…

‘అఖండ’ కు పోలీసుల ధ‌న్య‌వాదాలు..

హైద‌రాబాద్ : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాటిక్ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించింది. బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు నెలకొల్పింది. ప్ర‌స్తుతం ఓటీటీలో విడుదలైన ‘అఖండ’ అక్కడ…

పెద్ద‌ గొయ్యిలో నాటుసారా డంప్‌

ఎక్కడైనా నాటు సారాను, సారా తయారికి ఉపయోగించే ముడి పదార్ధాల్ని డబ్బాల్లో , టిన్నుల్లో, డ్రమ్ముల్లో అక్రమంగా నిల్వ చేయడం చూశాం. కానీ, నాగర్‌ కర్నూల్ జిల్లాలో నాటు సారా తయారికి ఉపయోగించే ముడి పదార్ధాల్ని భూమిలో గొయ్యి తొవ్వి అందులో నిల్వ…

వైకుంఠ ఏకాద‌శికి రూ. 26.61 కోట్ల ఆదాయం

తిరుమ‌ల : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల‌ పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. 3.79 ల‌క్షల మంది భక్తుల‌కు తిరుమల స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించినట్లు టీటీడీ అధికారులు…

నేటి నుంచి ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం సోమవారం నుంచి టీశాట్ ద్వారా డిజిటల్‌ పాఠాలను విద్యాశాఖ ప్రసారం చేయనుంది. 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో టీవీ పాఠాలను ప్రసారం చేయాలని…

అరుదైన చికిత్స‌… చిన్నారికి పున‌ర్జ‌న‌

మంచిర్యాల : కొన ఊపిరితో ఉన్న పాప‌కు అరుదైన చికిత్స అందించి కాపాడారు మంచిర్యాల వైద్యులు ప్రయాణంలోనే ప్రాణాలు పోవాల్సిన చిన్నారికి వైద్యం అందించి శ‌భాష్ అనిపించుకుంటున్నారు. వృత్తి రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న మహమ్మద్ రిఫిక్ కుటుంబం ఢిల్లీ…