Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మంచిర్యాల : పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోకపోగా, తమపైనే కేసు పెడతామని బెదిరించడంతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఒకరు మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలో ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అతను మంచిర్యాల…
మరో కొత్త న్యూస్ ఛానల్
ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయిన నేపథ్యంలో జీ నెట్వర్క్ నుంచి మరో ఛానల్ రాబోతోంది. ఇప్పటికే దానికి సంబంధించి పనులు పూర్తి చేసుకున్నారు. ఈ నెల 25న జీ నెట్వర్క్ చైర్మన్ చేతుల మీదుగా నాలుగు భాషల్లో ఛానళ్లను ప్రారంభించనున్నారు.…
జాతరకు ముందే జన సంద్రం
మేడారం : జాతర సమయంలో పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారనే ఉద్దేశంతో.. ముందుగానే భక్తులు మేడారం చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి మేడారంలో పెద్ద ఎత్తున భక్తులు…
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మనమ్మాయే..
ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా... తన మాతృసంస్థలోనే చేయాలనే సంకల్పం. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక మార్కులతో ఉద్యోగం సంపాదించుకున్న వేముల శ్రీలతపై ప్రత్యేక కథనం...
ముల…
‘అఖండ’ చూడండి.. బాలకృష్ణని కలవండి
బాలకృష్ణ ‘అఖండ’ సినిమా భారీ విజయం సాధించింది. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది. మంచి కలెక్షన్స్ సైతం రాబట్టింది. ఇలాంటి కరోనా టైంలో ఇంత భారీ విజయం సాధించడం…
రైలు ఆలస్యం.. రూ.1.36 లక్షల పరిహారం
ఓ రైలు ఆలస్యంగా నడిచినందుకు రైల్వే శాఖ ఏకంగా రూ. 1.36 లక్షల పరిహారం చెల్లించింది. వివరాల్లోకి వెళితే.. చలి కాలం సందర్భంగా యూపీలో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం తేజస్ రైలు…
మహిళల కోసం ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీ
పొదుపు చేయాలంటే ఎక్కువ మంది చూసేది ఎల్ఐసీ వైపు. మంచి రాబడి అందించే సురక్షిత పాలసీలను అందిస్తుంది ఈ సంస్థ. మహిళల కోసం ఎల్ఐసీ ఓ ప్రత్యేక పాలసీ అందిస్తోంది. ఆధార్ శిల పేరుతో ఈ పాలసీ తెచ్చింది. మహిళలు తక్కువ పెట్టుబడితో లక్షల రూపాయలను…
ఈ వైద్యులు… నిజంగా దేవుళ్లు…
వైద్యో నారాయణో హరి: అంటారు. నిజంగానే ఈ వైద్యులు దేవుళ్లు అయ్యారు.. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైద్యం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ అని తెలిసినా ఇద్దరు గర్భిణులకు పురుడు పోశారు. దీంతో ఇప్పుడు వారిని అందరూ పొగుడుతున్నారు.
కరోనా…
ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతి
హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు శైలజా రామయ్య, ఎన్.శ్రీధర్, అహ్మద్ నదీమ్, మీర బ్రహ్మయ్య లకు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి…
కాంగ్రెస్… గప్చిప్..
ప్రజాక్షేత్రంలో ఉండి వారి సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్ మౌనం వహిస్తోంది. నేతలు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి వారు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో ఆ పార్టీని జనం మర్చిపోవాల్సిన పరిస్థితి. ఈ మౌనం…