Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
హైటెన్షన్ వైర్లు పట్టుకుని నిరసన
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో హై ఓల్టేజ్ వైర్లను పట్టుకుని విద్యుత్ సిబ్బంది నిరసన చేశారు. తమ పై టిఆర్ఎస్ కౌన్సిలర్ దౌర్జన్యం చేసారని, అడ్డు వస్తే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే…
ఈటెల కబ్జా నిజమే..
ఈటెల భూముల కబ్జా నిజమేనని మెదక్ కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.56 మందికి చెందిన 70 ఎకరాల 33 గుంటల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని వివరించారు కలెక్టర్. జమున హ్యాచరీస్ భూముల్లో సర్వే నంబర్ లో130,81లో సీలింగ్ భూములు, అసైన్డ్ భూములను…
సమ్మె జయప్రదం చేయండి
పైవేటికరణ వ్యతిరేకిస్తూ చేపట్టిన సమ్మె విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఏరియా కైరిగుడ ఓపెన్ కాస్ట్ గనిలో గేట్ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఐన్టీయూసీ సీనియర్ ఉపాదక్షుడు సిద్దంశేట్టి రాజమౌళి మాట్లాడుతూ ప్రస్తుతం…
రూ. 2.50 లక్షలు ఎవరికి ముట్టినయ్…
మంచిర్యాల జిల్లలో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి సరుకులు పక్కదారి పట్టిన వ్యవహారంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు టీచర్లు కుమ్మక్కై అంగన్వాడీలో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి గుడ్లు, పాలు ఇతర సరుకులు…
కేసీఆర్ ప్లాన్ అమలు చేస్తున్న బీజేపీ…
తన ఎదుటి వారిని మానసికంగా దెబ్బకొట్టి రాజకీయంగా పై చేయి సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుగడ. ఆయన ఇప్పటి వరకు అదే వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. మొదటగా వారిపై మాటలతో దాడి చేయడం, వారి చుట్టు ఉన్న వారిని తన వైపునకు…
సమ్మెపై నేడు చర్చలు
సింగరేణి కార్మిక సంఘాలతో సోమవారం ఆర్ఎల్ సీ చర్చలు నిర్వహించనున్నారు. ఈ చర్చల్లో సమ్మె నోటీసు ఇచ్చిన ఆరు కార్మిక సంఘాలు పాల్గొంటాయి. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాక్ల్ లను ప్రైవేటీకరించవద్దని, సింగరేణికే కేటాయించాలని…
సింగరేణి కార్మికులకు అండగా ఉంటా : రేవంత్రెడ్డి
సింగరేణి కార్మికులకు అండగా ఉంటానని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ఆయనను కలిసి సింగరేణి కార్మికుల సమస్యలు, మూడు రోజుల సమ్మె విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.…
భర్త కుట్టిన జాకెట్ నచ్చలేదని…
హైదరాబాద్ - ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన భర్త కుట్టిన జాకెట్ నచ్చలేదని.. ఏకంగా ప్రాణాలు తీసుకుందో ఓ మహిళ. హైదరాబాద్లోని గోల్నాక తిరుమలనగర్లో శ్రీనివాసులు, విజయలక్ష్మి…
ఉగ్రవాదులు అనుకొని కాల్పులు : 14 మంది మృతి
నాగాలాండ్లో ఘోరం జరిగింది. ఉగ్రవాదులు అనుకొని సాధారణ పౌరులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించినట్లు ప్రాథమికంగా తెలిసింది. మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల తర్వాత…
బస్సెక్కాలంటే అది ఉండాల్సిందే
ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్న వేళ టీఎస్ఆర్టీసీ ముందుగానే అప్రమత్తమైంది. ఇకపై ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే మాస్క్ తప్పనిసరిగా ఉండాలని ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీచేశారు.
రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తగ్గుముఖం పడుతోందని…