Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
35 యూట్యూబ్ ఛానళ్ల బ్లాక్
న్యూఢిల్లీ : 35 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లను సుమారు 35 బ్లాక్ చేసింది. భారత సాయుధ బలగాలు, కాశ్మీర్, భారత్ విదేశీ సంబంధాలు, మాజీ…
అదనపు కలెక్టర్ల నియామకం
హైదరాబాద్ : పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
జగిత్యాల - బీఎస్లత
నారాయణపేట-జీ.పద్మజ
రాజన్న సిరిసిల్ల జిల్లా -…
జ్వరం ఉందా…? వ్యాక్సిన్ వేసుకున్నారా..?
ఏమ్మా. ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉందా..? వ్యాక్సిన్ వేసుకున్నారా...? ఇలా ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు ఆమె.. ఇలా అడిగింది. ఆరోగ్య సిబ్బందో, వేరెవరో కాదు.. సాక్షాత్తు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీ. జిల్లా వ్యాప్తంగా…
తన కొడుకులా మరొకరు చనిపోవద్దని..
తన కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందటంతో ఆ పరిస్థితి మరొకరికి రాకూడదనుకున్నాడు ఆ తండ్రి. కొడుకు మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తూనే ఆ బాధని దిగమింగుకుంటూ హెల్మెట్ చేతపట్టుకొని హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు.…
యువరైతు ఆత్మహత్య
మంచిర్యాల : భవిష్యత్ మీద ఆశతో పత్తి పంట సాగు చేశాడు.. సరైన దిగుబడి రాలేదు. అయినా ఆశతో ముందుకు సాగాడు. అకాల వర్షాలు నిండా ముంచాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యే శరణ్యంగా భావించి పురుగుల మంది ఆత్మహత్య చేసుకున్నాడు.…
మోదీ నంబర్ 1
ప్రపంచంలోనే అత్యంత ప్రాజదరణ పొందిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని అమెరికా సర్వే సంస్థ వెల్లడించింది. యూఎస్కు చెందిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ మార్నింగ్ కన్సల్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశ వయోజన జనాభాలో 71శాతం ప్రధాని…
బ్రేకింగ్ ఏపీ ఎక్స్ ప్రెస్ లో పొగలు
వరంగల్ - వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్లో ఏపీ ఎక్స్ ప్రెస్ (20806) విశాఖపట్నం- న్యూఢిల్లీ సాంకేతిక లోపంతో వచ్చిన పొగలు. అప్రమత్తమైన ట్రెయిన్ డ్రైవర్లు నెక్కొండ స్టేషన్లో ట్రెయిన్ నిలిపివేత. దీంతో భయాందోళనకు గురై పరుగులు తీసిన…
అలా ఎలా లాక్కు వస్తారు…?
ఒక బాధ్యత గల ఎంపీని ఇంట్లో నుంచి బయటకు గుంజుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని కరీంనగర్ సీపీపై జాతీయ జెసీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పట్ల అనుచిత ప్రవర్తన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గురువారం…
రేపటి నుంచి ఫీవర్ సర్వే
తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా…
26 తర్వాత భవిష్యత్ ఏంటి…?
మంచిర్యాల : మంచో... చెడో... ఆయన పేరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో, నేతల్లో నానుతూ ఉంటుంది. నిత్యం అసమ్మతి నేతగా ఆయనకు ముద్ర ఉంది. పార్టీ పరంగా ఏదో ఒక వివాదంలో ఉండే ఆయన ఇప్పుడు మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. ఈ నెల 26 తర్వాత…