Browsing Category

తాజా వార్తలు

ఈ మాస్క్ క‌రోనాను గుర్తిస్తుంది

సహజంగా తీవ్రమైన జ్వరం జలుబు దగ్గు.. ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకుంటారు. లేదంటే ఇతర దేశీయ విదేశీ ప్రయాణాలు చేసేవారికి వైరస్ నిర్ధరణ పరీక్షలు చేస్తారు. అందుకోసం ఆర్టీపీసీఆర్ వంటి టెస్టులు చేస్తారు. అయితే వీటికి…

వాక్సిన్ వేసుకుంటేనే.. వన దేవతల దర్శనం…!

సమ్మక్క, సారక్క జాతరకు వైద్యాధికారులు నిబంధనలు విధించారు. వన దేవతలను దర్శించుకునే తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పారు. దర్శనానికి వచ్చేవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించిన తర్వాతే అనుమతి ఇస్తామని చెప్పారు. రెండు నెలల్లో జాతర జరగనున్న…

మ‌స్ట‌రేసి… ఇంటికి పంపి…

మ‌ణుగూరు సీహెచ్‌పీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాజాగా ఆదివారం జ‌రిగిన సంఘ‌ట‌న ఇందుకు అద్దం ప‌డుతోంది. ఒక్క కార్మికుడు స‌మ‌యానికి రాకున్నా అధికారులు మ‌స్ట‌ర్ వేయ‌రు. ముందు వెళ్లిపోయినా గైర్హాజ‌ర్…

అవ‌స‌ర‌మైతే నైట్ కర్ఫ్యూ

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ పై భారత ప్రభుత్వం అలర్ట్ అయింది.. అంత్యంత వేగంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్‌పై భారత్ మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో రాష్ట్రాలకు కీలక…

లాగులు ఊడ‌దీసి కొట్టండి

తెలంగాణ‌కు కొంగు బంగార‌మైన సింగ‌రేణిని ప్రైవేటు ప‌రం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోంద‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైద‌రాద్ టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాల‌యంలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ…

ఎంపీడీవో కారులో ఓట‌ర్లు…

ఆదిలాబాద్ - ఉమ్మ‌డి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌లు చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిసినా ఎన్నో మ‌లుపులు తిరిగాయి. ఇదంతా ఒక్కెత్తు కాగా ఏకంగా ఓట‌ర్ల‌ను ఒక ఎంపీడీవో త‌న కారులో త‌ర‌లించి నిబంధ‌న‌లు…

సింగ‌రేణి స‌మ్మెతో క‌ద‌లిక

మంచిర్యాల - సింగ‌రేణిలో స‌మ్మె నేప‌థ్యంలో క‌దలిక వ‌చ్చింది. కార్మిక సంఘాల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌చ్చి స‌మ్మె చేయ‌డంతో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీక‌ర‌ణ‌పై సింగ‌రేణి యాజ‌మాన్యం ఈ నెల 14న చ‌ర్చ‌ల‌కు సింగ‌రేణి నుంచి బృందాన్ని తీసుకుని డిల్లీకి…

సింగ‌రేణి స‌మ్మెతో క‌ద‌లిక‌

మంచిర్యాల - సింగ‌రేణిలో స‌మ్మె నేప‌థ్యంలో క‌దలిక వ‌చ్చింది. కార్మిక సంఘాల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌చ్చి స‌మ్మె చేయ‌డంతో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీక‌ర‌ణ‌పై సింగ‌రేణి యాజ‌మాన్యం ఈ నెల 14న చ‌ర్చ‌ల‌కు సింగ‌రేణి నుంచి బృందాన్ని తీసుకుని డిల్లీకి…

సినిమా చూసేందుకు ఆటోలో వ‌చ్చిన న‌టి

ఒకప్పుడు హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించి, అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించిన శ్రియా శరన్ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో అలరిస్తోంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'గమనం' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసేందుకు…

ఏ పోరాటానికైనా సిద్ధం

మంచిర్యాల - సింగరేణి కార్మికుల కోసం ఎంత దూర‌మైనా వెళ్తామ‌ని వారి కోసం పోరాటం చేస్తామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మందమర్రి KK 1 గనిపై…