Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ప్రేంసాగర్ రావుకు షోకాజ్ నోటీసు
మంచిర్యాల : అనుకున్నదంతా అయ్యింది.. చివరకు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 25న సీనియర్ నేత వి.హన్మంతరావు పర్యటన సందర్భంగా చేసిన ఆందోళన విషయంలో ఈ షోకాజ్…
జిల్లా అధ్యక్షులకు సన్మానం
హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులను పలువురు నేతలు ఘనంగా సన్మానించారు. శనివారం మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బాల్క సుమన్ ను, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా…
ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి యత్నం
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నేతలు క్యాంపు…
అర్లి (టి) 4.9
రాష్ట్రం చలితో గజగజ వణుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు ఒక్కసారిగా పడిపోయాయి. పలుచోట్ల ఉదయం 8 వరకు మంచు కురుస్తోంది. అడుగు దూరంలో ఉన్నవాళ్లు కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు పడుతోంది. రాత్రి పూట సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల…
ఎవరి పంతం నెగ్గుతుంది…?
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ డీసీసీబీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. పంతం నీదా... నాదా అన్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న మద్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. తనకు జిల్లాకు చెందిన అనుచరుడికి చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు…
వృద్ధురాలి ఇంటికి వెళ్లిన జడ్జి
మెదక్: బాధితురాలి సమస్య తెలుసుకుని నేరుగా ఆమె ఇంటికి న్యాయమూర్తి వెళ్లిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. శివంపేట మండలం శభాష్ పల్లి కి చెందిన వృద్ధురాలు శివమ్మ.. పింఛన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత…
ఎంతటివారైనా ఉపేక్షించవద్దు
హైదరాబాద్ : తెలంగాణలో మాదకద్రవ్యాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సమూలంగా డ్రగ్స్ నిర్మూలనకు వినూత్నంగా ఆలోచించాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలన్నారు. సామాజిక ఉద్యమంగా…
ఆస్తుల్లో టీఆర్ఎస్ రెండో స్థానం
పార్టీలకు సంబంధించిన అత్యధిక ఆస్తులు ఉన్న వాటిల్లో తెలంగాణ రాష్ట్ర సమితి దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్…
ఆస్తుల్లో టీఆర్ఎస్ రెండో స్థానం
పార్టీలకు సంబంధించిన అత్యధిక ఆస్తులు ఉన్న వాటిల్లో తెలంగాణ రాష్ట్ర సమితి దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్…
ఎనిమిది నెమళ్లు మృతి
వరంగల్ : వరంగల్ జిల్లాలో ఎనిమిది నెమళ్లు మృతి చెందడం కలకలం సృష్టించింది. పర్వతగిరి మండల శివారు దేవిలాల్ తండ లో ఈ నెమళ్లు మరణించిన విషయం వెలుగులోకి వచ్చింది. విషగులికలు కలిసిన నీళ్లను తాగి ఈ ఎనిమిది నెమళ్ళు మృతి చెందినట్లు…