Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఇక రైతు ఆవేదన యాత్ర..!
ఏ పంట వేయాలో తెలియక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయిన రైతులకు మా పార్టీ తరఫున భరోసా ఇస్తాం.. ఈ నెల 19 నుంచి రైతు ఆవేదన యాత్ర చేపడతాం. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరి ఇంటికీ వెళ్తాం. వారి…
సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఫిక్స్..
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాల పర్యటన ఖరారైంది. 19న వనపర్తి జిల్లాలో, 20న జనగామ జిల్లాల పర్యటనకు వెళ్లానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి…
వాట్సప్ కొత్త ఫీచర్..
మనకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకునేందుకు, ఒకే అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు నచ్చిన విషయాల గురించి చర్చించుకునేందుకు వీలుగా వాట్సాప్(Whatsapp)లో గ్రూప్లు క్రియేట్ చేస్తుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో గ్రూప్లోని సభ్యులు షేర్ చేసే…
బొగ్గు బ్లాకుల వేలం పై కేంద్ర మంత్రి సానుకూల స్పందన
సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్ లను వేలం ప్రతిపాదన జాబితా నుండి తొలగించి వాటిని సింగరేణికి కేటాయించాలని బిఎంఎస్ జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మా రెడ్డి కోరారు. ఆయన అధ్వర్యంలో పార్లమెంటరీ వ్యవరాలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి…
బ్రిడ్జి పనులు నిలిపివేత
మంచిర్యాల - నాసిరకంగా పనులు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సైతం ఆపివేయించారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం బద్దెవెల్లి వద్ద బ్రిడ్జి నిర్మించేందుకు సన్నద్ధం…
పార్టీని బలోపేతం చేద్దాం
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి కోరారు. మంచిర్యాల పట్టణంలో జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ…
గోదారి ఒడ్డుపొంట గోస
మంచిర్యాల : నీళ్లుంటే తమ పొలాలు పండుతాయని... కష్టాలు తీరుతాయని... కన్నీళ్లు దూరమవుతాయని రైతన్న ఆనంద పడుతడు.. నాలుగు రాళ్లు వెనకేసుకుని పిల్లాపాపలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవచ్చని కలలు కంటాడు...…
స్టే ఇవ్వలేం
ఉద్యోగుల విభజనకు సంబంధించిన విషయంలో ఇప్పుడు స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. జిఓ నెం 317 పై రాష్ట్ర హైకోర్టులో దాఖలు అయిన వివిధ కేసుల్లో మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం జిఓ అమలు పై స్టే…
నైతిక విజయం నాదే..
ఉమ్మడి ఆదిలాబాద్ ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పారాణి స్పష్టం చేశారు. ఆమె ఎన్నికల కౌంటింగ్ అనంతరం మాట్లాడారు. తనను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా భయపడకుండా ఎన్నికల్లో నిలిచానని స్పష్టం…
ఆ టీచర్లు ఐదుగురిపైనా వేటు..
మంచిర్యాల - అంగన్వాడీలో సరుకులు పక్కదారి పట్టిన వ్యవహారంలో ఆ ఐదుగురు టీచర్లపైనా వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమచారం. ఇందులో ఇప్పటికే ముగ్గురు సూపర్వైజర్లను సస్పెండ్ చేయగా, సీడీపీవో నక్క మనోరమకు మెమో జారీ చేశారు.…