Browsing Category

తాజా వార్తలు

రాజ‌న్న ద‌ర్శ‌నానికి 6 గంట‌లు

రాజన్నసిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమ‌వారం భక్తులతో రద్దీగా మారింది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో సోమ‌వారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో…

బ్రేక్ బ‌దులు.. ఎక్స్‌లేట‌ర్‌..

క‌రీంన‌గ‌ర్ : ప‌రిమితికి మించి వేగం... పైగా మైన‌ర్లు... ప్ర‌మాదం జ‌రుగుతోంద‌ని తెలిసి బ్రేక్ వేయ‌బోయి కంగారులో ఎక్స్‌లేట‌ర్ తొక్క‌డంతో ప్ర‌మాదం తీవ్రత ఎక్కువైంది.. ఇదే న‌లుగురి మృతికి కార‌ణ‌మైంది.కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద కారు…

లోన్ యాప్ వేధింపులకు యువకుడు ఆత్మహత్య

లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. తీసుకున్న అప్పును తీర్చలేదని యాప్ నిర్వాహకులు విషయాన్ని యువకుని బంధువలకు ఫోన్ ల ద్వారా పంపించారు. దాంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్‌ మాల్కజ్ గిరి జిల్లా ఉప్పల్‌…

అమెరికాలో మంచు తుఫాను..

వాషింగ్టన్: అమెరికాలో మంచు తుఫాన్‌ వణికిస్తోంది. రోజంతా మంచు కురుస్తుండటంతో పలు ప్రాంతాలలో 30 సెంటీమీటర్లకు పైగా మంచు పేరుకుపోయింది. న్యూయార్క్‌, బోస్టన్‌, ఫిలడెల్ఫియాలో మంచు దట్టంగా గుట్టలుగా పేరుకుపోయింది. ఎటుచూసినా హిమపాతమే కనిపిస్తోంది.…

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి దర్శనానికి సుమారుగా గంటకు పైగా సమయం…

ఊ అంటారా…? ఊహూ అంటారా..?

మంచిర్యాల : కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ వ్య‌వ‌హారం కాక‌రేపుతోంది. సీనియ‌ర్ నేత వీహెచ్ ప‌ట్టుబ‌ట్ట‌డంతో షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే తెల్ల‌వార‌రే ఆయ‌న ఇంటికి పీసీసీ అధ్య‌క్షుడు రావ‌డంతో ఆయ‌న‌పై చ‌ర్య‌లు ఉండ‌వ‌ని అంతా…

కరీంనగర్ లో నలుగురు మహిళలు మృతి

కరీంనగర్‌//: కరీంనగర్‌ పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది.వేగంగా దూసుకొచ్చిన కారు పట్టణంలోని కమాన్‌ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా…

అవి క్యాష్ ఎల‌క్ష‌న్లే..

ఆదిలాబాద్ : ఉమ్మ‌డి ఆదిలాబాద్ ఎన్నిక‌ల్లో కోట్లాది రూపాయ‌లు చేతులు మారింది నిజ‌మేన‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. కొంద‌రు తుడుం దెబ్బ నేత‌లు డ‌బ్బులు తీసుకుంటున్న ఫొటోలు బ‌య‌ట‌ప‌డ‌టంతో అన్ని…

మోదీకి షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ ప్లాన్

హైద‌రాబాద్ : పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఆదివారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్ లో ఈ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. పార్లమెంట్ బడ్జెట్…

ప్రేంసాగ‌ర్ రావుకు షోకాజ్ నోటీసు

మంచిర్యాల : అనుకున్న‌దంతా అయ్యింది.. చివ‌ర‌కు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 25న సీనియ‌ర్ నేత వి.హ‌న్మంత‌రావు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చేసిన ఆందోళ‌న విష‌యంలో ఈ షోకాజ్…