Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సమ్మె జేసుడే… సంగతి జూసుడే
సింగరేణి భవన్ లో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని 72 గంటల సమ్మె కొనసాగించటానికి కార్మిక సంఘాల నిర్ణయం తీసుకున్నాయి. సింగరేణిలో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం చర్చలకు రావాలని యాజమాన్యం కోరింది. కేంద్రం…
అమ్మ, అమ్మమ్మ కలిసి చంపేశారు..
తమ మాట వినటం లేదని తన తల్లితో కలిసి కుమార్తెను హత్య చేసిందో తల్లి.. వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఉబ్బని సమ్మక్క పర్వతగిరి మండల కేంద్రంలో కూరగాయల వ్యాపారం చేస్తోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు చిన్న కుమార్తె అంజలి తల్లి వద్ద…
యంత్రాల వినియోగం పెరగాలి
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలంటే కంపెనీ వ్యాప్తంగా యంత్రాల వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని సింగరేణి డైరెక్టర్లు కోరారు. ముఖ్యంగా కంపెనీ యంత్రాల పని గంటలను 14 గంటల నుంచి 18 గంటలకు పెంచాలన్నారు. శుక్రవారం చంద్రశేఖర్…
ఆ రైలు నిర్మాణానికి పచ్చజెండా
కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే లైన్ కోసం సింగరేణి చివరి విడత మొత్తం రూ. 62.17 కోట్ల చెక్కు అందించింది. సింగరేణి తనవంతుగా ప్రాజెక్టు కోసం మొత్తం రూ.618.55 కోట్లు చెల్లించింది. సత్తుపల్లి-కొత్తగూడెం రైల్వేలైన్ పనులను త్వరితగతిన పూర్తి…
బ్రేకింగ్… ముగ్గురు సూపర్ వైజర్ల సస్పెన్షన్
మంచిర్యాల - మంచిర్యాల జిల్లాలో ముగ్గురు అంగన్వాడీ సూపర్ వైజర్లపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరించినందుకు వీరు ముగ్గురిని సస్పెండ్ చేశారు. చెన్నూరు సీడీపీవో నక్క మనోరమకు మెమో జారీ చేశారు.
సూపర్…
ఆదర్శం.. ఆ గని ఉద్యోగులు..
విధులకు వెళ్తూ సింగరేణి కార్మికుడి మృతి... రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలతో కార్మికుడు మరణం... ఇలా తరచూ వార్తలు వస్తుంటాయి. హెల్మెట్ లేకపోవడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అందులో తరచూ సింగరేణి కార్మికులు…
ఇక బాదుడే.. బాదుడు…
తెలంగాణ ప్రభుత్వం అటు విద్యుత్ చార్జీలు, బస్సుల చార్జీలు సైతం పెంచేందుకు రంగం సిద్ధమయ్యింది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన అధికారులు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో పూర్తి…
రాజీ పడతారా…? సమ్మెకు వెళ్తారా…?
సింగరేణిలో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేడు చర్చలకు రావాలని యాజమాన్యం కోరింది. కేంద్రం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల నాయకులు సమ్మె చేసేందుకు యాజమాన్యానికి సమ్మె…
ఎస్టీపీపీని దేశంలో అగ్రస్థానంలో నిలపాలి
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణరావు చెప్పారు. ఎస్టీపీపీ, సోలార్ పవర్ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 25…
రోజుకు 600 టన్నుల పేలుడు పదార్థాలు
సింగరేణి నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన పేలుడు పదార్థాలను ఆటంకం లేకుండా సరఫరా చేయాలని డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్), బలరామ్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్,ఫైనాన్స్,పర్సనల్) ఆదేశించారు. ఎట్టి…