Browsing Category

తాజా వార్తలు

ప్రాణహితలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు

మంచిర్యాల: ప్రాణహిత నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు సాయి , కృష్ణ , రాకేష్ గా గుర్తింపు. కోటపల్లి మండలం ఆల్గాం సమీపంలో ప్రాణహిత లో ఈతకు దిగి గల్లంతు. సంక్రాంతి సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన…

ఆప‌త్కాలంలో ఆప‌ద్భందువులా…

హైద‌రాబాద్ : అత‌ను వారికి ఎవ‌రికీ ఏమీ కాడు... కానీ వారికి స‌మ‌యానికి భోజ‌నం అందిస్తాడు. క‌రోనా బారిన ప‌డిన వారికి ఆయ‌న ఆప‌ద్భందువులా నిలుస్తున్న‌డు... త‌న సొంత ఖ‌ర్చుల‌తో వంద‌లాది మంది క‌రోనా పేషెంట్ల‌కు భోజ‌నం అందిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్…

ఆ బాటిల్ ఖరీదు 4 కోట్లు

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు. విస్కీ విషయంలో ఈ మాట సరిగ్గా సరిపోతుంది. విస్కీ ఎంత ఓల్డ్ స్టాక్ అయితే అంత డిమాండ్ ఉంటుంది. టర్కీలో ఒక విస్కీ బాటిల్ కోసం జరిగిన వేలం అందర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో…

పొట్టేలు తల అనుకుని…

పొట్టేలు అనుకుని యువకుని తల నరికిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె లో కలకలం రేపింది.మదనపల్లె మండలం వలసపల్లెలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి కనుమ పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా ఊరి పొలిమేరలో గ్రామదేవతకు జంతు బలి ఇచ్చేందుకు…

ఆ కార్మిక సంఘాలు దొందూ దొందే

మంచిర్యాల - సింగరేణిలో గుర్తింపు సంఘం అయిన టీబీజీకేఎస్‌, ప్రాతినిథ్య సంఘ‌మైన ఏఐటీయూసీ రెండూ ఒక‌టేన‌ని ఐఎన్‌టీయూసీ నేత‌లు దుయ్య‌బట్టారు. మ‌ద‌మ‌ర్రిలో ఐఎన్‌టీయూసీ కార్య‌క‌ర్త‌ల స‌న్నాహాక స‌మావేశానికి కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి…

పేకాట స్థావ‌రంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఆర్.పి రోడ్ లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి చేశారు. ఈ సంద‌ర్భంగా ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు చేశారు. 73,070/- నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.…

ఉత్సాహానికి వ‌య‌స్సు అడ్డురాలేదు

ఉత్సాహం ఉండే చాలు... అది ప‌ద‌హారేళ్లు... అర‌వై ఏండ్లు అయినా తేడా ఉండ‌దు. ఆ ఉత్సాహ‌మే ఈ అవ్వ‌ల్లో ఉంది. త‌మ వ‌య‌స్సు ముఖ్యం కాదు.. సంస్కృతి, సంప్ర‌దాయాలు అంటూ ముందుకు వ‌చ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా…

సింగ‌రేణిలో నిర‌స‌న‌లు విజ‌య‌వంతం చేయండి

సింగ‌రేణి వ్యాప్తంగా మూడు రోజుల పాటు జ‌రిగే నిర‌స‌న‌లు విజ‌య‌వంతం చేయాల‌ని ప‌లువురు కార్మిక సంఘ నేత‌లు స్ప‌ష్టం చేశారు. కార్మిక హక్కుల కోసం జేఏసీ పిలుపు మేరకు 18,19,20 తేదీలలో ఈ నిర‌స‌న‌లు కొన‌సాగుతాయ‌న్నారు. ఆదివారం సింగరేణి జేఏసీ సమావేశం…

స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో టీబీజీకేఎస్ విఫ‌లం

మంచిర్యాల - తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం గెలిచినా కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో పూర్తి స్థాయి విఫ‌ల‌మ‌య్యింద‌ని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు, వేజ్‌బోర్డు స‌భ్యుడు రియాజ్ అహ్మ‌ద్ మండిప‌డ్డారు. ఆయ‌న బెల్లంప‌ల్లి ఏరియా గోలేటి…

అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

పట్టణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయాన్నే మహిళలు...పిల్లలు రంగురంగుల ముగ్గులతో వారి వారి ఇంటి ముంగిళ్ళన్ని అందంగా తీర్చిదిద్దారు. అందులో భాగంగానే బేబీ శ్రీనిత్య వేసిన ఈ ముగ్గుని నాంది న్యూస్ క్లిక్ అనిపించింది