Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు
పట్టణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయాన్నే మహిళలు...పిల్లలు రంగురంగుల ముగ్గులతో వారి వారి ఇంటి ముంగిళ్ళన్ని అందంగా తీర్చిదిద్దారు. అందులో భాగంగానే బేబీ శ్రీనిత్య వేసిన ఈ ముగ్గుని నాంది న్యూస్ క్లిక్ అనిపించింది
మంత్రి దృష్టికి అక్రమకట్టడాలు
బెల్లంపల్లిలో అక్రమ కట్టడాల విషయంలో మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతున్న విషయాలు బెల్లంపల్లి వాస్తవ్యుడు, ఎన్ఆర్ ఐ కృష్ణారెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి తారకరామారావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన…
ఓపెన్కాస్టు బాధితుల ఆందోళన
తమకు న్యాయం చేయకుండా గ్రామాలను ఖాళీ చేయాలని సింగరేణి యాజమాన్యం ఒత్తిడి తెస్తుండటంతో బాధితులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్కాస్టు పరిధిలో సింగపూర్, తాళ్ళపల్లి ముంపు బాధిత గ్రామాలుగా…
పిండిగిర్నీ పై పడి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లిలో పిండిగిర్నీ పట్టే మోటార్ బెల్ట్ పై పడి మాచర్ల కవిత(36) అనే మహిళ మృతి చెందినది. శుక్రవారం ఉదయం కవిత పిండి వంటలు చేసుకోవడానికి పిండి పట్టించడం కోసం గిర్ని వద్దకు వెళ్లింది. పిండి…
ఎమ్మెల్యే టికెట్ కోసం ఏం చేసిందంటే…
ఎన్నికల్లో గెలవడానికి నేతలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. టిక్కెట్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొందరు నేతలు టిక్కెట్ కోసం వేసే ఎత్తుగడలు చూస్తే మూర్చపోవాల్సిందే.. అలాంటి నేత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...…
రాజీవ్ రహదారికి కొత్త కళ
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోకవర్గంలోని గోదావరి వంతెన నుంచి ఇందారం క్రాస్ రోడ్డు వరకు గల రాజీవ్ రహదారిలో రూ 4.50కోట్లతో జంక్షన్లు, సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. గురువారం హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో…
మల్టిపర్పస్ వర్కర్ ఆగడాలు
మంచిర్యాల : ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ సిబ్బంది వారిని ఇబ్బంందులకు గురి చేస్తున్నారు. తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి సేవ చేయాల్సిన వారే అసౌకర్యాలకు గురి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బీమారం గ్రామ పంచాయతీకి చెందిన…
తెలంగాణలో పెరిగిన అటవీ విస్తీర్ణం
తెలంగాణలో అటవీ విస్తీర్ణం పెరిగింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం పెరిగిందని చెప్పారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను భూపేంద్ర యాదవ్…
కరోనా వైరస్ గాలిలో ఎంత సేపు ఉంటుందంటే…?
కరోనా వైరస్ గాలిలో ఎంత సేపు ఉంటుందనే విషయంలో ఈ మధ్య కాలంలో పరిశోధనలు జరిగాయి. వాటి ప్రకారం కరోనా గాలిలో 20 నిమిషాలు ఉంటే, సోకే సామర్థ్యాన్ని 90శాతం కోల్పోతుందని ఓ పరిశోధన వెల్లడించింది. మొదటి ఐదు నిమిషాల్లో మాత్రం సోకే అవకాశం…
రైతులు అరిగోస పడుతున్నరు..
దేశంలో రైతులు అరిగోస పడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఎరువుల ధరల పెంపు నేపథ్యంలో కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ఎరువుల…