Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
భారతీయుడి చేతికి ట్విట్టర్ పగ్గాలు
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ సీఈవోగా సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో) పరాగ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. భారత్కు చెందిన పరాగ్ అగర్వాల్.. 2011 అక్టోబర్లో ట్విట్టర్లో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. సంస్థలో కీలక…
బీజేపీది రైతు హంతక ప్రభుత్వం
కేంద్రప్రభుత్వం మోసకారి ప్రభుత్వమని ముఖ్యమంత్రి కేసీఆర్ దుయ్యబట్టారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వడ్ల కొనుగోళ్లలో తప్పంతా కేంద్రానిదేనని విమర్శించారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో…
ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు ఇవే!
కరోనా వైరస్ నుంచి తాజాగా రూపాంతరం చెందిన ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఈ వైరస్ ను తొలుత గుర్తించారు. ఆ తర్వాత పలు ఆఫ్రికా దేశాలతో పాటు ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇజ్రాయల్, హాంకాంగ్,…
వేడివేడిగా చలికాలం సమావేశాలు..
పార్లమెంట్లో తొలి రోజే రభస మొదలైంది. లోక్సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆ…
దండే విఠల్ నెక్ట్స్ టార్గెట్..?
ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల అభ్యర్థి ఎంపిక అయిపోయింది. ప్రస్తుతం ఓటర్లను క్యాంపులకు తరలించే కార్యక్రమం పూర్తయ్యింది. అధికార పార్టీ అభ్యర్థి కావడంతో దాదాపు గా దండే విఠల్ గెలుపొందడం ఖాయం. ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత…
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం..
తిరుమల శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్ శేషాద్రి హఠన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన డాలర్ శేషాద్రి సోమవారం తెల్లవారుజామున గుండపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే లోపు…
క్రిప్టో కరెన్సీ కంపెనీల గుడ్ బై ?
క్రిప్టో కరెన్సీ ఇపుడు యావత్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తున్న డిజిటల్ కరెన్సీ. క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడులు పెట్టడం ఏమాత్రం సురక్షితం కాదని ప్రభుత్వాలతో పాటు ఆర్థిక నిపుణులు ఎంతో మొత్తుకుంటున్నారు. అయినా చాలా మంది అందులో పెట్టుబడులు…
సమ్మె ఎవరి కోసం…?
సింగరేణిలో ప్రస్తుతం సమ్మె వేడి కొనసాగుతోంది. డిసెంబర్ 9న సమ్మె చేస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రకటించడంతో వేడి రాజుకుంది. ఐదు డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు సైతం అందచేసింది. టీబీజీకేఎస్ పెట్టిన డిమాండ్లపైనే…
ఏం చేద్దాం…?
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై నేడు ప్రగతి భవన్లో పార్లమెంటరీ పార్టీ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 29నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నారు.కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న…
3 లక్షల టిక్కెట్లు… 16 నిమిషాలు..
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ సర్వదర్శన టికెట్లను శనివారం ఆన్లైన్లో విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన ఈ సర్వదర్శన టికెట్లను విడుదల చేసింది. ఓటీపీ, వర్చువల్ క్యూ పద్దతిలో టీటీడీ ఈ టికెట్ల కేటాయింపు చేపట్టింది.…