Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పోలీసులకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు
పోలీసు అధికారులు సిబ్బందికి బుధవారం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ నిర్ధారణ పరీక్షలు 97 మందికి నిర్వహించారు. ఇందులో 94 మందికి నెగటివ్ రాగా ముగ్గురికి మాత్రం పాజిటివ్…
లక్ష ఎకరాలకు సాగునీరిస్తా : బాల్క
మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అహర్నిశలు ఆలోచిస్తారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో బుధవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతుల…
అందరి టీవీ.. ఆన్ లైన్ పాటల పోటీలు
సంక్రాంతి పండుగ సందర్బంగా ఆన్ లైన్ లో పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు అంజలి మీడియా గ్రూప్స్ నిర్వాహకులు తెలిపారు. ఈ పాటల పల్లకి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు ఏదైనా సినిమా, జానపద, భక్తి పాటను ట్రాక్ మ్యూజిక్ పైన కానీ అది లేకున్నా…
స్వామి వివేకుడి జీవితం ఆదర్శవంతం
నేటి యువతకు స్వామి వివేకానంద జీవితం ఎంతో ఆదర్శవంతమని మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి కార్యదర్శి, మహిళా శక్తి మై వాయిస్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హైమారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ సింగాయపల్లి-హకింపేట్ లో పివి…
కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చు..
రాష్ట్రంలో కేసీఆర్ భారీగా అవినీతికి పాల్పడ్డారు. దీన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంటోంది. చర్యలకు సిద్ధమవుతోంది. సీఎం ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చని భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు. స్వామి వివేకానంద జయంతి…
28 మంది ఎస్ఐల బదిలీ
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల పెద్దపల్లి జోన్ పరిధిలోనీ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 28 మంది ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి
1.పి ప్రవీణ్ కుమార్ స్పెషల్ బ్రాంచ్…
రోజుకు 600 టన్నుల పేలుడు పదార్థాలు
సింగరేణి ప్రతినిధి : ఓపెన్కాస్టుల్లో ఓవర్బర్డెన్ వెలికితీసేందుకు రోజుకు 600 టన్నులకు తగ్గకుండా పేలుడు పదార్థాలు నిరాటంకంగా సరఫరా చేయాలని పేలుడు పదార్థాలు తయారీదారులు, సరఫరాదారులను డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ ఆదేశించారు.…
మహిళా పక్షపాతి ప్రభుత్వం
మంచిర్యాల : మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆయన చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెర్ప్ & మెప్మా కార్యకలాపాలపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం…
విధులు సక్రమంగా నిర్వహించాలి
అంగన్వాడీ టీచర్లు విధులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె బెల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు చేనేత చీరలు అందించారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ…
పిల్లలను హత్య చేసిన కానిస్టేబుల్
ఆ ఇద్దరిది ప్రేమ వివాహాం.. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.
ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాలో మంగళవారం…