Browsing Category

తాజా వార్తలు

పిల్లలను హత్య చేసిన కానిస్టేబుల్

ఆ ఇద్దరిది ప్రేమ వివాహాం.. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాలో మంగళవారం…

ప్ర‌ధాని చేసిన ప‌నికి సంతోషం

ప్ర‌ధాని మోదీ త‌న ఉదార‌త‌ను చాటుకొన్నారు. తాజాగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ప్ర‌ముఖ ఆల‌యంలో కాశీ విశ్వ‌నాథ్ ధామ్‌లో ప‌ని చేసే కార్మికుల కోసం 100 జ‌త‌ల పాద‌ర‌క్ష‌లను పంపారు. ఇటీవ‌ల ఆల‌య ప్రాంగ‌ణంలో ఆయ‌న ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా సిబ్బంది చెప్పులు…

నైని నుండి ఉత్పత్తికి చర్యలు

సింగ‌రేణి ప్ర‌తినిధి : ఒడిశాలో సింగరేణి చేపట్టిన నైనీ బ్లాక్‌ లో ఏప్రిల్‌ నుండి బొగ్గు ఉత్పత్తి నేపథ్యంలో రవాణాకు అవసరమైన ఏర్పాట్లను సింగరేణి చేపడుతోది. సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్‌) బలరామ్‌ సోమవారం సంబల్పూర్‌ పార్లమెంటు సభ్యులు…

కేర‌ళ‌లో కొత్త ర‌కం సెక్స్ రాకెట్

లైంగిక సుఖం కోసం ఎంత‌కైనా తెగించే ప‌రిస్థితులు దాపురించాయి. మ‌రీ దారుణంగా కేవ‌లం లైంగిక సుఖం కోసం సభ్య సమాజం తలదించుకునేలా భార్యల మార్పిడి చేసుకున్నారు. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 1000 జంట‌లు ఈ సెక్స్ రాకెట్ లో పాలుపంచుకున్నాయి.…

నిశ్చితార్థం రోజే ఆత్మహత్య

నిశ్చితార్థం చేసుకోవాల్సిన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం ఖమ్మంలో కలకలం సృష్టించింది. నగరంలోని ఓ లాడ్జిలో కానిస్టేబుల్ అశోక్ కుమార్(29) మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం జిల్లా యజ్ఞనారాయణపురానికి చెందిన…

బెల్లంప‌ల్లి ఎర్ర‌జెండాకే…

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం మార్పులు జ‌రుగుతాయో చెప్పలేం.. ఎవరు ఎవ‌రితో పొత్తు పెట్టుకుట్టారు... స‌మీక‌ర‌ణాలు ఎలా మారుతాయి...? అంచ‌నా వేయ‌డం చాలా క‌ష్టం. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం అదే ప‌రిస్థితి నెలకొంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌మ్యూనిస్టుల‌తో…

మహేష్ బాబు సోదురుడు రమేష్ కన్నుమూత

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు(56) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో నేటి సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. కాలేయ వ్యాధి సమస్యలతో ఆయన పోరాడి ఓడిపోయారు. శనివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే…

అంబురాన్నంటిన సంబురాలు

రైతుబంధు సంబురాలు అంబ‌రాన్ని అంటుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. జడ్పీటీసీ మేడి సునీత ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో మహిళలు పెద్ద ఎత్తున కోలాటం నిర్వహించారు. ఈ…

మంద‌మ‌ర్రిలో ఎక్స్‌ప్లోజివ్స్‌ ప్లాంటు

మంద‌మ‌ర్రిలో ఎక్స్‌ప్లోజివ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు శ్రీ‌కారం చుట్టింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌తో కలిసి మందమర్రి ప్రాంతంలో ఏడాదికి 40 వేల టన్నుల పేలుడు పదార్ధాల సైట్‌ మిక్స్‌డ్‌ ఎమల్షన్‌ ప్లాంటు ఏర్పాటు చేయడానికి…

ఆన్‌లైన్‌లో నామినేషన్లు

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికల షెడ్యూలు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 శాసన సభ స్థానాలు ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను…