Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పెన్సిల్ పంచాయితీ.. ఆ వీడియో ఎప్పటిదంటే…
నా పెన్సిల్ పోయింది.. వీడి మీద కేసు పెట్టండి సార్ అని వీడియో వైరల్ అవుతోంది.. వేలాది మంది దీనిని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో హాట్టాపిక్ గా మారటమే కాదు.. వీడియో చూసినోళ్లంతా పిల్లల పంచాయితీకి తెగ…
మహిళా.. మహిళా.. లోకానికి తెలిసింది నీ విలువ..
నిజంగానే అమ్మాయిల విలువ ఈ లోకానికి తెలిసింది. దానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే సాక్ష్యం. భారతదేశంలో అమ్మాయిల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ప్రతి ఐదు సంవత్సరాలకు…
ఆన్లైన్ బుకింగ్ లేకుండానే అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేనివారికి కేరళలోని 10 చోట్ల స్పాట్ బుకింగ్ కేంద్రాలను టీడీబీ యాజమాన్యం ప్రారంభించింది. ఆన్లైన్లో నమోదు చేసుకోని వారు ఆయా ప్రాంతాలకు వెళ్లి దర్శనం కోసం బుకింగ్ చేసుకోవచ్చు. ఆ…
మంచిర్యాలలో కాంగ్రెస్కు షాక్..
పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. మంచిర్యాలలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆధ్వర్యంలో వారు టీఆర్ఎస్…
కాంగ్రెస్లో లొల్లి.. జరిగింది మళ్లీ..
కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు కామన్.. గొడవలు కూడా కామనే.ఇక్కడ కూడా అదే జరిగింది. మంచిర్యాల జిల్లాలో సైతం గ్రూపు గొడవలతో రెండు వర్గాల కార్యకర్తలు గొడవపడ్డారు. మరోసారి ఇక్కడ గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. కొద్దిసేపు…
సింగరేణిలో సమ్మె సైరన్
సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఐదు డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్రం టెండర్ల తేదీలను ఖరారు…
చిట్ ఫండ్ యజమాని అరెస్ట్
హన్మకొండలోని నక్కలగుట్ట బ్రాంచ్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆడెపు అన్నపూర్ణ పది లక్షల చిట్టి విభాగంలో మూడు చిట్టీలు వేసింది. చిట్టీల కాల పరిమితి ముగిసిపోయింది. తన మూడు చిట్టీల డబ్బులు ఇవ్వమని ఆడెపు…
ఆ నేతలకు బంపరాఫర్..
అసమ్మతి నేతలను బుజ్జగించే కంటే మన వాళ్లకే ఎంతో కొంత ముట్టజెబితే పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి కదా..? ఇదీ టీఆర్ ఎస్ అధిష్టానం ఆలోచన. అందుకే తమ వారిని క్యాంపునకు తీసుకువెళ్లి డబ్బులు ముట్టజెప్పి వారికే న్యాయం చేయాలని…
అసలు దోషులు అధికారులే..
మంచిర్యాల - బెల్లంపల్లిలోని బుగ్గ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అవినీతి యధేఛ్చగా కొనసాగుతోంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. దీంతో ఇక్కడ అయ్యగారు , సిబ్బంది ఆడింది ఆట పాడింది…
ఎమ్మెల్సీ కవితను కలిసిన ఏనుగు రవీందర్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాదు స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవితను టీబీజీకేఎస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ , కార్పొరేట్ చర్చల అధికార ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి కలిశారు. మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు…