Browsing Category

తాజా వార్తలు

బొగ్గు నాణ్యతపై శ్రద్ధ అవసరం

బొగ్గు నాణ్య‌త‌పై మ‌రింత శ్ర‌ద్ధ అవ‌స‌ర‌మ‌ని డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) చంద్రశేఖర్ స్ప‌ష్టం చేశారు. మంగళవారం హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి ఆయన అన్ని ఏరియాల జి.ఎం.లు, ఓ.సి. గనుల ప్రాజెక్టు అధికారులు, యూజీ గనుల ఏజెంట్లు, క్వాలిటీ జి.ఎం.తో…

దిగ్విజయంగా ద్వితీయ పర్వం….

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వెంటరాగా, నిజామాబాద్…

నో అపాయింట్‌మెంట్‌..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రులు, అధికారులతో ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి…

ఇంటి దొంగ‌ల ప‌నేనా..?

మంచిర్యాల - బెల్లంప‌ల్లి మండ‌లంలో ఉన్న శ్రీ రాజ‌రాజేశ్వ‌ర స్వామి బుగ్గ దేవాల‌యంలో మ‌ళ్లీ చోరీ జ‌రిగింది. ఇప్ప‌టికే ఇక్క‌డ మూడు సార్లు జ‌ర‌గ్గా ఇలా చోరీ జ‌ర‌గ‌డం నాలుగో సారి. ఇక్క‌డ వ‌రుస చోరీల వెన‌క ఇంటి దొంగ‌ల హ‌స్తం ఉంద‌నే ఆరోప‌ణ‌లు…

ఝాన్సీ లక్ష్మీబాయిని ఆద‌ర్శంగా తీసుకోవాలి

వ‌రంగ‌ల్ - మ‌హిళ‌లు అంద‌రూ ఝాన్సీల‌క్ష్మీబాయి వంటి మ‌హిళ‌ల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సామాజిక స‌మ‌ర‌స‌తా వేదిక తెలంగాణ కో క‌న్వీన‌ర్ అప్పాల ప్ర‌సాద్ కోరారు. ఆయ‌న వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించిన ఝాన్సీ లక్ష్మీబాయి జ‌యంత్యుత్స‌వ‌…

మాకు కార్మికుల ప్రాణాలే ముఖ్యం

హైద‌రాబాద్ : సింగరేణిలోని ప్రతీ గనిలో, విభాగంలో రక్షణ పెంపుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, రక్షణ పెంచేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడవద్దని సింగరేణి సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఏరియా జనరల్‌ మేనేజర్లను కోరారు. సోమవారం హైద‌రాబాద్‌ సింగరేణి…

గిరిపోష‌ణతో పౌష్టికాహార లోపం దూరం

గిరిజన మహిళలు, కిషోర బాలికలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి ప్ర‌భుత్వం గిరిపోష‌ణ కార్య‌క్ర‌మం అమ‌లు చేస్తోంద‌ని అంగ‌న్‌వాడీ సూప‌ర్‌వైజ‌ర్ మ‌మ‌త వెల్ల‌డించారు. తాండూరు అబ్బాపూర్ లో సోమ‌వారం గిరిపోష‌ణ కార్య‌క్ర‌మం అమ‌లు…

కార్మికుల‌కు ఇబ్బందులు లేకుండా చూడండి

సింగ‌రేణి కార్మికుల‌కు సంబంధించిన రికార్డుల్లో ప‌లు చోట్ల త‌ప్పులు ఉండ‌టం వ‌ల్ల కార్మికులు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని వీటిని స‌రిచేయాల‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఉపాధ్య‌క్షుడు మ‌ల్రాజు శ్రీ‌నివాస్‌రావు డిమాండ్ చేశారు.…

కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన

ఈ నెల 24, 25 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ వ్యాప్త ఆందోళన నిర్వహించనుంది. 24న అన్ని మండల కేంద్రాలలో పార్టీ మండల అధ్యక్షుల నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు, ధాన్యం కొనుగోలు, స్థానిక అంశాలపై మండల తహశీల్దార్ లకు వినతిపత్రాలు…

బిగ్ బ్రేకింగ్ : మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం

మూడు రాజధానులు విషయం పై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించు కుంటున్నట్లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు మూడు రాజధానులు బిల్లు ను…