Browsing Category

తాజా వార్తలు

ఆదాయం కోల్పోయిన షిర్డీ సంస్థాన్ .. రూ. 300 కోట్ల నష్టం

కరోనా మహమ్మారి కార‌ణంగా శ్రీ షిర్డీ సాయి సంస్థానానికి ఆదాయం భారీగా తగ్గింది. కరోనా మహమ్మారి మొదటి వేవ్‌లో షిర్డీ సాయిబాబా మందిరం ఎనిమిది నెలలు మూసివేయ‌గా, రెండవ దశలో ఆరు నెలలపాటు మూసేశారు. మొత్తం 14 నెలలపాటు ఆలయ ద్వారాలు మూసివేశారు. దీంతో…

ఎమ్మెల్సీ అభ్య‌ర్థి నామినేష‌న్ రేపు..

కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డంతో వారు నామినేష‌న్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొంత మంది అభ్య‌ర్థులు నేడు నామినేష‌న్ వేస్తుండ‌గా, మ‌రికొంద‌రు రేపు నామినేష‌న్లు వేస్తున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా…

ఆస్పత్రిలో కేసీఆర్ సతీమణి శోభ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆమె పోస్ట్ కొవిడ్ ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నారు. వైద్య పరీక్షల కోసం శుక్రవారం ఆమె ఢిల్లీకి వెళ్లారు. ఆమెతో…

ఈ టీ పొడి ఖరీదు కిలో రూ.10 కోట్లు

అవును.. మీరు చదివింది నిజమే.. డా హాంగ్‌ పావొ టీపొడి ప్రస్తుత ధర అది.. భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశం ఉందంట.. చైనాలోని వుయి పర్వతాల మీద పెరిగే డా హాంగ్‌ పావొ రకం టీ పొడి బంగారం కంటే ఎన్నో రెట్లు ఖరీదైంది తెలుసా.. ఈ తేయాకు ఒక్క గ్రాము…

ఉద్య‌మ‌కారుడు.. బీసీ నేత‌.. ఆర్థికంగా బ‌ల‌వంతుడు

పూర్తి పేరు: విఠల్ దండే s/o రామప్రసాద్ రావు పుట్టిన తేది:డిసెంబర్ 22, 1970 కులం: మున్నూరు కాపు భార్య పేరు: మాధవి లత పిల్లలు: ముగ్గురు (ఇద్దరు కుమార్తెలు, కుమారుడు) పుట్టిన ఊరు: సిర్పూర్ కాగజ్‌నగర్ చదువు భారతదేశంలోని నాగ్‌పూర్…

ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా దండే విఠ‌ల్‌

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చారు. అభ్య‌ర్థుల్లో రేసులో ఉన్నార‌ని భావిస్తున్న వారిలో ఎవ‌రికీ టిక్కెట్టు ద‌క్క‌లేదు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా అభ్య‌ర్థిగా కొత్త వ్య‌క్తి పేరు తెర‌పైకి తీసుకువ‌చ్చారు. తెలంగాణ…

కార్మికుల రికార్డులు స‌రి చేయండి

బెల్లంపల్లి ఏరియాలోని సింగ‌రేణి కార్మికుల రికార్డుల్లో ఏవైనా త‌ప్పులు ఉంటే వాటిని వెంట‌నే స‌రి చేయాల‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం బెల్లంప‌ల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు మ‌ల్రాజు శ్రీ‌నివాస్‌రాజు కోరారు. ఖైరిగుడ ఓపెన్ కాస్ట్ , సివిల్…

పోరాటాలు మ‌రిచిన ఏఐటీయూసీ

మంచిర్యాల - నాయ‌కుల పేర్లు చెబితే చాలు కార్మికుల్లో వేడిరక్తం ఉబికేది. యాజమాన్యం వెన్నులో వణుకు పుట్టేది. ఒక్క పిలుపుతో సింగరేణిలో సమ్మె జరిగేది. సమ్మె నోటీస్‌లో పెట్టిన డిమాండ్లలో 80 శాతానికిపైగా హక్కులను గత్యంతరం లేక యాజమాన్యం…

కేసీఆర్ ప్ర‌జ‌ల‌పై భారం మోపుతున్నాడు

ముఖ్య‌మంత్రి కేసీఆర్ సామాన్య ప్ర‌జ‌ల‌పై భారం మోప‌డుతున్నాడ‌ని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ శ‌నివారం బీజేనపీ ఆధ్వ‌ర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా…

కొత్త‌ర‌కం కోడిగుడ్లు..

మంచిర్యాల - పైన ఉన్న వాటిని చూశారా..? ఏంటి అంత చిన్న‌గా ఉన్న‌య్‌.. పిట్ల గుడ్లు అనుకుంటున్నారా..? కాదండి అవి కోడిగుడ్లే.. కాక‌పోతే అంగ‌న్వాడీ కేంద్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న కోడిగుడ్లు. అంగ‌న్వాడీ కేంద్రాల‌కు స‌ర‌ఫ‌రా అవుతున్న గుడ్లు పిట్ట…