Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ప్రపంచంలోనే అత్యద్భుత పథకం రైతుబంధు
మంచిర్యాల : రైతుబంధు పథకం ప్రపంచలోనే అత్యద్భుత పథకమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. మంగళవారం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు సమన్వయ కమిటీలు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…
బ్రేకింగ్: జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు గ్రీన్ సిగ్నల్..
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను రెండు రోజుల కిందట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారి…
కొత్త గనులు త్వరగా ప్రారంభించాలి
కొత్త గనులను త్వరగా ప్రారంభించాలని సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ కోరారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో రానున్న కాలంలో ప్రారంభించనున్న 15 గనులకు సంబంధించి ప్రణాళికలు, అనుమతులపై సంస్థ ఆయన మంగళవారం హైదరాబాద్ సింగరేణి…
లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు రవాణా
సింగరేణిలో లక్ష్యాల మేరకు బొగ్గు ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్లు తగినన్ని లారీలతో బొగ్గు రవాణా చేయాలని డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్, పిఅండ్పి, పర్సనల్) ఎన్.బలరామ్ కోల్ ట్రాన్స్ పోర్టర్లను…
దేశంలో మనమే నంబర్.1
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం తన మెరుగైన ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ ఎఫ్) తో 2021-22 లో డిసెంబరు నాటికి దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 1వ స్థానంలో నిలిచింది. దీనిపై సింగరేణి సంస్థ…
టీఆర్ఎస్ నేతల అరెస్ట్
పోలీసులు మంగళవారం పలువురు టీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెం లోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం భవనంలో టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు పై ఆరోపణల విషయంలో…
జేపీ నడ్డాకు హైదరాబాద్ పోలీసుల షాక్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నగరంలో బీజేపీ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో జేపీ నడ్డా కూడా…
రేపటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ
రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు బుధవారం నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ తెలిపింది. పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముందు శనివారానికి బదులుగా మంగళవారం నుంచి పంపిణీ చేయాలని…
అన్నారం బ్యారేజి అధికారుల నిర్బంధం
తమకు నష్టపరిహారం సక్రమంగా అందించడం లేదని రైతులు అన్నారం బ్యారేజీ అధికారులను నిర్బంధించారు. అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో తాము భూములు కోల్పోయినా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని, పరిహారం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.…
బండిని జైల్లోనే చంపేందుకు కుట్ర..
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని బిజెపి సీనియర్ నేత, న్యాయవాది కటుకం మృత్యుంజయం ఆరోపించారు. జైలుకు వెళుతున్న సంజయ్ ని అక్కడే హతమార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. గత రాత్రి…