మూడు జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం
Congress: మూడు జిల్లాలకు కొత్తగా అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూచాడి శ్రీహరి రావు,…