నక్సల్స్ దాడులు తగ్గాయి : కేంద్రం వెల్లడి
వామపక్ష తీవ్రవాదం, నక్సల్ దాడులు తగ్గుముఖం పట్టాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్సభలో ఓ లిఖితపూర్వక సమాధానంలో పలు విషయాలు వెల్లడించారు. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ అడిగిన…