సర్పంచుల ఆందోళన

నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్పంచులు ఆందోళన నిర్వహించారు. తమకు నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. నిర్మల్ జిల్లా సర్పంచులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.…

ఆంధ్రోళ్ల దందా… అధికార పార్టీ అండ

ఆంధ్రాకి చెందిన ఓ ముఠా మందమర్రి కేంద్రంగా బెల్లంపల్లి, చెన్నూర్ నియోజక వర్గాల్లో నకిలీ దందా సాగిస్తోంది. కౌలు రైతుల ముసుగులో ఇక్కడికి వచ్చిన కొందరు వ్యవసాయాన్ని వదిలి నకిలీ సీడ్ బిజినెస్లో ఆరితేరారు. ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా చూసీచూడనట్టు…

ఆయ‌న వ‌చ్చేది.. ఈయ‌న‌కు తెలియ‌ద‌ట‌..

మంచిర్యాల : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు, జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ భాగ్య‌లక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇప్పుడు హాట్ టాపిక్.. అంత‌కంటే హాట్ టాపిక్ వ్య‌వ‌హారం బ‌య‌టికి రానిది మ‌రోటి ఉంది... ఓదెలు కాంగ్రెస్…

ఛ‌లో హైద‌రాబాద్ వెళ్తున్న‌ వీఆర్ఏల‌ అరెస్ట్

బెల్లంప‌ల్లి : వీఆర్ఏలకు పేస్కేల్ అమలుచేయాలని ఛలో హైదరాబాద్ కు వెళ్తున్న వీఆర్ఏలను బెల్లంపల్లి తాళ్ల గురజాల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వీఆర్ఏలు మాట్లాడుతూ త‌మ హ‌క్కుల అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తే అరెస్టు చేయ‌డం…

క్ష‌మించండి..

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన హీరోను కలవాలనే కోరిక అభిమానుల‌కు నెరవేరలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు అర్ధరాత్రి నుంచే ఆయన హైదరాబాద్‌లోని ఇంటి వద్ద ఎదురుచూశారు. అక్కడే ఎన్టీఆర్ బర్త్ డే కేక్‌లు కట్టి…

అవత‌ర‌ణ దినోత్స‌వం… జిల్లాల్లో జెండా ఎగ‌రేసేది వీళ్లే…

జూన్ 2న తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు హైదారాబాద్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ జెండా ఆవిష్క‌ర‌ణ చేస్తారు. ఆయా జిల్లాలో మంత్రులు, ప్రొటోకాల్ ఉన్న వారు జెండా…

నిద్ర పోయిన ప్ర‌జాప్ర‌తినిధులు.. ముందుకొచ్చిన పాత్రికేయులు..

తాము క‌లం ఝ‌ళిపించి స‌మ‌స్య ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్ల‌డ‌మే కాదు... అవ‌స‌ర‌మైతే తాము ముందుడి ఆ స‌మ‌స్య ప‌రిష్కారించేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని నిరూపించారు పాత్రికేయులు.. వివ‌రాల్లోకి వెళితే... బోథ్ ప్రాంతం నుండి విద్య…

కాళ్లు మొక్కుతా సారూ.. కనికరించండి

దేశానికి అన్నం పెట్టే కర్షకుడు ఓ అధికారి కాళ్లమీద పడ్డాడు. తన పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని రోజులతరబడి అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇకనైనా తనను కనికరించి కరెంట్ కనెక్షన్ ఇవ్వమని కాళ్లమీద పడి…

కార్మికుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌మే మా ధ్యేయం

సింగ‌రేణి కార్మికుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం టీబీజీకేఎస్ ఎల్ల‌వేళ‌లా ప‌నిచేస్తుంద‌ని యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి అన్నారు. ఆర్జీ 2 ఓసీపీ త్రీ కృషిభవన్ గేట్ మీటింగ్ ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజర‌య్యారు. ఏరియా ఉపాధ్యక్షుడు ఆయిలి…

గ‌ర్భంలో శిశువుతో స‌హా మ‌హిళ మృతి

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లోని రిమ్స్‌లో గ‌ర్భంలో ఉన్న శిశువుతో స‌హా ఓ మ‌హిళ మృతి చెందింది. శిశువు మృతికి వైద్యులే కార‌ణ‌మ‌ని బంధువులు ఆందోళ‌న చేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కలగూడకు చెందిన గర్భిణీ అక్షిత 22…