కన్నుల పండువగా పద సంచలన్
రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పదసంచలన్ కన్నుల పండువగా సాగింది. శనివారం భాగ్యనగరంలోని మైలారదేవపల్లి బస్తి పురవీధుల గుండా శోభాయాత్ర,పదసంచలనం నిర్వహించారు. A.R.R మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో మే 7 నుండి 22వరకు శిక్ష వర్గ…