క‌న్నుల పండువ‌గా ప‌ద సంచ‌ల‌న్

రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పదసంచలన్ కన్నుల పండువగా సాగింది. శనివారం భాగ్యనగరంలోని మైలారదేవపల్లి బస్తి పురవీధుల గుండా శోభాయాత్ర,పదసంచలనం నిర్వహించారు. A.R.R మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో మే 7 నుండి 22వరకు శిక్ష వర్గ…

ఎండ‌లు మండిపోతున్న‌య్‌…

మంచిర్యాల : ఎండ‌లు మండిపోతున్నాయి. ఎన్న‌డూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. దీంతో జ‌నం బ‌య‌ట‌కు రావాలంటేనే జ‌నం జంకుతున్నారు. తుఫాను ప్ర‌భావంతో కాస్తాకూస్తో చ‌ల్ల‌బ‌డిన వాతావ‌ర‌ణం మ‌ళ్లీ వేడెక్కింది. ఉమ్మ‌డి…

ప్ర‌జ‌ల కోసం చేస్తాం… ప‌బ్లిసిటీ కోసం కాదు..

మంచిర్యాల : తాము ప్ర‌జల కోసం ప‌ని చేస్తామ‌ని ప‌బ్లిసిటీ కోసం కాద‌ని ఏఐసీసీ స‌భ్యుడు కొక్కిరాల ప్రేంసాగ‌ర్ రావు అన్నారు. శ‌నివారం మంచిర్యాలలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి కేంద్రాలను ప్రారంభించారు. శనివారం ట్రస్ట్…

సాటి ఉద్యోగి కుటుంబానికి అండ‌గా నిలిచిన కార్మికులు

మంచిర్యాల : ఎదుటిమనిషి కన్నీరు తుడవడానికి రక్త బంధమో, స్నేహబంధమో పేగుబంధమో ఉండాల్సిన అవసరం లేదు పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు అని నిరూపించారు సింగ‌రేణి కార్మికులు. తోటి కార్మికుడు మ‌ర‌ణించ‌డంతో వారి కుటుంబానికి అండ‌గా…

న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు ప‌ట్టివేత‌

కొమురం భీమ్ ఆసిఫాబాద్ : కొమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో నిషేధిత పత్తి విత్తనాలు ప‌ట్టుకున్నారు. పోలీసులు రెక్కీ నిర్వహించి పట్టుకున్న‌ట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ అచేశ్వర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా వివ‌రాలు వెల్ల‌డించారు. కొంతమంది…

చ‌దువుల త‌ల్లి ద‌ర్శ‌నానికి వ‌చ్చి… మృత్యు ఒడికి…

నిర్మ‌ల్ : చదువుల తల్లి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు విద్యార్థులు గోదావరి నది నీట మునిగి మృతి చెందారు. ప్రమాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని అకోలా పట్టణానికి చెందిన 17 మంది విద్యార్థుల బృందం అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం సాయంత్రం…

భ‌విష్య‌త్ మీది.. త‌ప‌న మాది..

మంచిర్యాల :మీ భ‌విష్య‌త్ బాగుండాల‌ని మేం త‌ప‌న ప‌డుతున్నామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. చెన్నూరు జయశంకర్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత కోచింగ్ సెంటరును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ…

బండి సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా

తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.48 గంటల్లో కేటీఆర్ కు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయవాది ద్వారా బండిసంజయ్ కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు పంపారు. తన నిర్వాకం వల్లే రాస్ట్రంలో 27…

తీన్మార్ మల్లన్నపై మంత్రి పిర్యాదు

చింతపండు నవీన్ కుమార్ అలియాస్‌ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్, శనార్తి తెలంగాణ దినపత్రికలో కబ్జాల పేరిట రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పైన అవాస్తవ కథనాలు ప్రచురించి అసత్యపు ఆరోపణలు చేస్తుండటంతో హైదరాబాద్ సీపీ…

సింగ‌రేణిలో మ‌రో తెలంగాణ ఉద్య‌మం

మంచిర్యాల : తెలంగాణ ఉద్య‌మంలో ముందుండి పోరాటం చేసింది సింగ‌రేణి. త‌మ ఉద్యోగాలు సీమాంధ్రులు త‌న్నుకుపోతుంటే త‌ట్టుకోలేక ఉద్య‌మాన్ని ఉధృతం చేశారు. తెలంగాణ ఉద్య‌మాన్ని ఉర్రూత‌లూగించారు 37 రోజుల పాటు జ‌రిగిన‌ స‌క‌ల జ‌నుల స‌మ్మె విజ‌య‌వంతం…