రైతు ప్రాణం మీదకు తెచ్చిన నకిలీ విత్తనాలు
మంచిర్యాల : నకిలీ పత్తివిత్తనాలు రైతు ప్రాణం మీదకు తెచ్చాయి. నకిలీ విత్తనాలు కొనుగోలు చేశారనే నెపంతో పోలీసులు స్టేషన్ పిలిపించడంతో అవమానం భరించలేక మంచిర్యాల జిల్లా నెన్నల మండలానికి చెందిన రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.…