ఉక్రేయిన్ నుంచి భారతదేశానికి రాను…

ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. ‘ఆపరేషన్ గంగా’ పేరుతో ఉక్రెయిన్ లోని భారతీయుల తరలింపును సర్కారు ముమ్మరం చేసింది. అయితే.. ఓ విద్యార్థిని మాత్రం ఈ పరిస్థితుల్లో స్వ దేశానికి రాలేనని…

క‌ల‌ను కూల్చేశారు..

ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్దం తీవ్రంగానే సాగుతున్నది. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై బాంబులు కురిపించిన రష్యా.. సైనిక బలగాలతో ఒక్కో నగరాన్ని వశం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. రాజధాని నగరం కీవ్ లో విధ్వంసకాండ చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద…

సెలూన్ షాపులో తెలంగాణ పథకాలు

పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పథకా లను నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ నాయి వినూత్నరీతిలో ప్రచారం చేస్తున్నారు. నాగోల్‌ డివిజన్‌ బండ్లగూడ, ఆనంద్‌నగర్‌ చౌరస్తాలో బాలకృష్ణ వెస్టన్‌ హెయిర్‌…

బాంబుల మోత‌.. బంకర్ లో నివాసం..

ఓ పక్క యుద్ధం.. బాంబుల మోత.. మరోపక్క విమానాల రద్దు.. వెనక్కి వెళ్లే అవకాశం లేక బంకర్‌లో ఇరుక్కుని తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. మైనస్‌ 2 డిగ్రీల చలిలో, తాగునీరు సరిగా అందని పరిస్థితుల్లో…

తెలంగాణ‌లో ఉత్తమ పరిశ్రమగా సింగరేణి

సింగరేణి కాలరీస్ ను మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. బొగ్గు ఉత్పత్తి కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో సింగరేణి పోషిస్తున్న గురుతర బాధ్యతలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. భారత…

మిడిమిడి జ్ఞానంతో మాట్లాడ‌కండి

మంచిర్యాల : సింగ‌రేణిపై బీజేపీ నేత‌లు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నార‌ని వారి తీరు మార్చుకోవాల‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం శ్రీ‌రాంపూర్ ఏరియా ఉపాధ్య‌క్షుడు సురేంద‌ర్‌రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న ఆదివారం మాట్లాడుతూ కేవ‌లం…

ప‌రువు పాయే.. పైసా పాయే…

కాలు జారితే వెన‌క్కి తీసుకోవ‌చ్చు... కానీ నోరు జారితే తీసుకోలేమ‌ని పెద్దలు ఊరికే చెప్ప‌లేదు.. ఎక్క‌డైనా మాట్లాడేప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని చెబుతారు. నోరుంది క‌దా అని ఏది ప‌డితే అది మాట్లాడితే ఇబ్బందులు ఎదురుకాక త‌ప్ప‌దు. పాక్…

నల్ల సూర్యులకు మసి పూసిన కేసిఆర్

మంచిర్యాల : సింగ‌రేణి కార్మికుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మోసం చేశార‌ని బిజెపి జిల్లా అధ్యక్షుడు వెర‌బెల్లి రఘునాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ 27…

ఆ నిర్మాణాల‌కు ప‌రిహారం రాదు

మంచిర్యాల : కొంద‌రు ద‌ళారుల మాట‌లు న‌మ్మి కోల్ బేరింగ్ ప్రాంతంలో అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని అలాంటి వాటికి ఎలాంటి న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌మ‌ని బెల్లంప‌ల్లి ఏరియా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ సంజీవ‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆయ‌న ఎంవీకె -5 ఇంక్లైన్‌,…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ఒక ఎస్ఐ మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్ర‌మాదం సంభవించింది. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు వెళ్తుండ‌గా సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టింది. దీంతో అందులో ప్ర‌యాణిస్తున్న స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్…