ఉక్రేయిన్ నుంచి భారతదేశానికి రాను…
ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. ‘ఆపరేషన్ గంగా’ పేరుతో ఉక్రెయిన్ లోని భారతీయుల తరలింపును సర్కారు ముమ్మరం చేసింది. అయితే.. ఓ విద్యార్థిని మాత్రం ఈ పరిస్థితుల్లో స్వ దేశానికి రాలేనని…