భ‌ర్త గొంతును బ్లేడ్‌తో కోసింది..

పెండ్లై నెల రోజులు అయ్యింది. ఆ ఇద్దరి మ‌ధ్య అప్పుడే గొడ‌వ‌లు ప్రారంభం అయ్యాయి. ఉద‌యం జ‌రిగిన గొడ‌వ‌లో భార్య‌కు కోసం వ‌చ్చింది. అంతే విచ‌క్ష‌ణ మ‌రిచిన ఆమె భ‌ర్త‌పై బ్లేడ్‌తో దాడి చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా దామెర మండలం…

ఫ్లాష్.. ఫ్లాష్.. భవనం పైకి ఎక్కి సింగరేణి కార్మికుడి ఆందోళన

ఓపెన్ కాస్ట్ మేనేజర్ తనను వేదింపులకు గురిచేస్తున్నాడని ఓ కార్మికుడు ఆందోళనకు దిగాడు. వివరాల్లోకి వెళితే అజ్మీర్ శివకుమార్ ఆర్జీ3 ఏరియా ఓసి1 లో డంపర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా తనను యాజమాన్యం వేధింపులకు గురి…

దళిత యువకుడికి.. మూత్రం కలిపిన మ‌ద్యం తాగించి..!

దళిత యువకుడిపై మ‌రో ఇద్ద‌రు యువ‌కులు అమానవీయంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌ద్యం తాగేందుకు నిరాక‌రించాడ‌ని.. దళిత యువకుడి చేతులు కట్టేసి.. మూత్రం కలిపిన బీరును తాగించారు. అనంత‌రం ఆ దళిత యువకుడిని తీవ్రంగా కొట్టి.. అతడి వద్దనున్న డ‌బ్బును లాక్కొని…

కళ్యాణ లక్ష్మీ కి రూ. 1,850 కోట్ల నిధులు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఒకే సారి నిధులు మంజూరు చేసింది. బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,850 కోట్లను విడుదల…

ఏసీపీ సస్పెన్షన్

ఒక కేసులో .ముడుపులు తీసుకున్న వ్యవహారంలో ఏసీపీపై సస్పెన్షన్ వేటు పడింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం స్థిరాస్తి వ్యాపారుల జంట హత్యల కేసులో…

నిలకడ లేదు… దారెటు…?

‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు’ అనేది జగమెరిగిన సత్యం. అతి విశ్వాసం, నిలకడ లేని నిర్ణయాలతో మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ అదే పని చేస్తున్నారని అనిపిస్తుంది. అంగ బలం, అర్ద బలం ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఆయన రాజకీయ…

ఆసిఫాబాద్ క‌లెక్ట‌ర్ వంతు..

సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా క‌లెక్ట‌ర్ల పేరుతో నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటోతో డ‌బ్బులు కావాలంటూ మేసేజ్‌ల పంపిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మ‌రో క‌లెక్ట‌ర్ పేరుతో మేనేజ్ లు పంపించారు. దీంతో…

ప‌త్తి విత్త‌నాల వెన‌క ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లాలో న‌కిలీ ప‌త్తి విత్త‌నాల వ్యాపారం జోరుగా సాగుతోంది. బెల్లంప‌ల్లి కేంద్రంగా ఈ వ్య‌హారం సాగుతోంది. అమాయ‌కులైన రైతులే ల‌క్ష్యంగా ప‌లువురు వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నారు. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ దందాపై…

కలెక్టర్ పేరుతో సైబర్ మోసం

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటోతో (డీపీ) పెట్టి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె డీపీ పెట్టి డబ్బులు అడుగుతున్న మోసగాళ్ళ వైనం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటో తో (డీపీ) పెట్టి…

పోలీసుల దాడుల్లో న‌కిలీ ప‌త్తి విత్త‌నాల ప‌ట్టివేత

మంచిర్యాల : బెల్లంప‌ల్లి డివిజ‌న్‌లో మూడు చోట్ల దాడులు చేసి న‌కిలీ విత్త‌నాలు ప‌ట్టుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జంకాపూర్ లో ప‌క్కా స‌మాచారం చేసిన దాడిలో బొరిగాం వెంకటేష్ అనే వ్య‌క్తి ఇంట్లో 50…