Browsing Category

తాజా వార్తలు

గోదావ‌రిలో మునిగి ఇద్ద‌రు మృతి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండ‌లం కొండాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బాప్టిజం స్వీకరించేందుకు పాస్ట‌ర్ తో క‌లిసి వెళ్లిన ఇద్ద‌రు యువ‌కులు మృత్యువాత ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే.. దండేప‌ల్లి మండ‌లం కొండాపూర్ కు చెందిన అజయ్ (22),గంధం…

పిడుగుప‌డి రైతు మృత్యువాత‌

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగు పడి ఓ రైతు మృత్యువాత‌ప‌డ్డాడు. జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన రైతు సిడం శ్రీనివాస్ (45) పొలంలో ప‌నిచేస్తున్నాడు. త‌ను ప‌నిచేస్తుండ‌గా పొలంలోనే ఒక్క‌సారిగి పిడుగుప‌డ‌టంతో…

బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ ఆత్మ‌య‌త్యాయ‌త్నం

నాంది, మంచిర్యాల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ ఆత్మ‌య‌త్యాయ‌త్నం చేసుకున్నాడు. త‌న‌పై అక్రమ కేసులు పెట్టారనే నెపంతో నస్పూర్ మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్ బేర సత్యనారాయణ సర్జికల్ బ్లేడ్ తో…

పీవీ సింధు ఓటమి

PV Sindhu's defeat: చాలా రోజుల నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పీవీ సింధుకు మళ్లీ నిరాశ ఎదురైంది. డబుల్ ఒలింపిక్ పతక విజేత సింధు మలేషియా మాస్టర్స్ 2024 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జియితో ​​ఓడిపోయింది. భారత షట్లర్ తొలి…

క‌న్నుల నిండుగ.. అమ్మ‌ల పండుగ‌..

స‌మ్మ‌క్క, సార‌ల‌మ్మ జాత‌ర‌లు మంచిర్యాల జిల్లాలో ఘ‌నంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన జాత‌రకు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. స‌మ్మ‌క్క‌-సార‌క్క గ‌ద్దెల చుట్టూ ప్ర‌దక్షిణ‌లు చేసి ఓడిబియ్యం, నిలువెత్తు బంగారం…

సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలు ముగ్గులు

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలు ముగ్గుల‌ని కోరమండల్ కంపెనీ సీనియర్ జోనల్ మేనేజర్ జిల్లాల సజన్ కుమార్ తెలిపారు. సంకాంత్రి పండుగ‌ పుర‌స్క‌రించుకుని ఉమ్మ‌డి కరీంనగర్, ఉమ్మ‌డి వరంగల్ , ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ముగ్గుల పోటీలు…

ఆరోగ్య‌వంత‌మైన‌ బిడ్డ‌ల కోస‌మే అంగ‌న్‌వాడీలు

ఆరోగ్యవంతమైన బిడ్డల కోసమే ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటుచేసి పౌష్టికాహారం అందిస్తుందని ఐసీడీఎస్ సీడీపీవో విజ‌య‌ల‌క్ష్మి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం అశోక్ రోడ్ సెక్టార్‌లోని రాజీవ్ న‌గ‌ర్ 1 సీమంతాలు, అన్న‌ప్రాస‌న కార్య‌క్ర‌మం…

సీపీఐ వ‌ల్లే కాంగ్రెస్ గెలిచింది

CPI Narayana: సీపీఐతో పొత్తు వ‌ల్ల‌నే కాంగ్రెస్ పార్టీ గెలిచింద‌ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్లో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. తెలంగాణలో సీపీఐ ఓట్లు కలవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధించింద‌ని, సీపీఐ…

సింగ‌రేణి ఎన్నిక‌ల‌పై విచార‌ణ 21కి వాయిదా

Singareni: సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధ‌న శాఖ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.…

శ‌బ‌రిమ‌లైలో వారికి ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు

Sabarimala : శబరిమలైలో అయ్య‌ప్ప భ‌క్తుల ర‌ద్దీ విప‌రీతంగా పెరిగిపోతోంది. భ‌క్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులు పోటెత్తుతుండటంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. శబరిమలకు…