Browsing Category

తాజా వార్తలు

బిగ్ బ్రేకింగ్: పులి దాడిలో మహిళ మృతి

Tiger Attack: పులి దాడిలో మహిళ మృతి చెందిన ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కాగజ్ నగర్ మండలం విలేజీ నంబర్ 11 కు చెందిన మహిళ పై పులి దాడి చేసింది. వ్యవసాయ పనులకు వెళ్తుండగా గన్నారం గ్రామానికి చెందిన మోర్లే…

ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

Palabhishekam for Chief Minister's picture: ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి దిలావ‌ర్‌పూర్ రైతులు గురువారం పాలాభిషేకం నిర్వ‌హించారు. బుధ‌వారం వ‌ర‌కు రైతులు ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. రైతుల పోరాటంతో దిగొచ్చిన…

ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయండి

Ethanol factory: ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే నిలిపివేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు.నిర్మల్ జిల్లా దిలావార్ పూర్ మండలం ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఆందోళనలు…

మ‌ళ్లీ రోడ్డెక్కిన ఇథ‌నాలు రైతులు

farmers are on the road again : త‌మ భూముల్లో ఏర్పాటు చేస్తున్న ప‌రిశ్ర‌మ‌కు వ్య‌తిరేకంగా దిలావ‌ర్ పూర్ రైతులు మ‌ళ్లీ రోడ్డెక్కారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కొన్ని నెలలుగా వివిధ రూపాల్లో…

మీడియా పై పోలీసుల ఆంక్షలు

Police restrictions on media: కొమురంభీం జిల్లాలో మీడియాపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఫుడ్ పాయిజన్ వల్ల చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని శైలజ ఘటన విషయంలో పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు.…

ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థిని శైలజ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుటుంబాన్ని ఓదార్చడానికి…

సంబురంగా అక్షరాభ్యాసాలు

అంగన్వాడీ కేంద్రాల్లో అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ గర్భిణీలు, పిల్లలు ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు.…

బ్రేకింగ్ – మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని

A student who lost a fight with death: కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కి(Food poisoning) గురై కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది. అక్టోబర్…

ముత్తూట్ మనీ సిబ్బంది నిర్వాకం.. బాధితుడి ల‌బోదిబో

Muthoot money: ముత్తూట్ మనీ సిబ్బంది చేసిన నిర్వాకం బాధితున్ని ఆందోళ‌న‌కు గురి చేస్తో్ంది. దీంతో బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ముత్తూట్ మనీలో నెన్నల మండలం మైలారానికి చెందిన కౌటారపు…

మ‌హారాష్ట్ర వెళ్లిపోయిన జానీ

Tiger: ఆడ తోడు కోసం త‌పించింది... నెల రోజుల్లో 350 కిలోమీట‌ర్ల మేర ప్ర‌యాణం చేసింది. అయినా తోడు లేక‌పోవ‌డంతో ఆ పులి వెనుతిరిగింది. దాదాపు నెల రోజుల పాటు జానీ చేసిన ప్రేమ ప్ర‌యాణం తెలంగాణ‌లో ముగిసిన‌ట్లేన‌ని అధికారులు చెబుతున్నారు.…