Browsing Category

తాజా వార్తలు

భారీ ఎన్కౌంటర్.. మృతుల్లో అగ్రనేతలు

Encounter:ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి.ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో పది మంది…

ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య

ములుగు (Mulugu)జిల్లాలో మావోయిస్టులు ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్య చేశారు. వాజేడు మండలానికి చెందిన ఇద్దరు గిరిజనుల్ని నరికి చంపారు. రమేష్ (Ramesh), అర్జున్ (Arjun) అనే ఇద్దర్ని హతమార్చినట్లుగా మావోయిస్టులు లేఖ వదిలివెళ్లారు. మావోయిస్టు…

స్మశానంలో అఘోరీ హల్చల్

Aghori Halchal in the cemetery:లేడీ అఘోరీ తాజాగా వరంగల్‌లో ప్రత్యక్షమైంది. అక్కడ ఒక స్మశానంలో అఘోరీ పూజలు చేసింది. రంగశాయిపేట బెస్తంచెరువు స్మశాన వాటికలో పూజలు నిర్వహించారు. శవాన్ని కాల్చిన స్థలంపై కూర్చొని పూజలు నిర్వహించారు. చుట్టూ…

టీటీడీ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యాలు

TTD Board : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి మొద‌టిసారిగా స‌మావేశ‌మై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (Chairman BR Naidu ) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణ‌యాలు తీసుకున్నారు. సామాన్య భ‌క్తుల‌కు రెండు,…

TBGKS డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సిరిశెట్టి

TBGKS:తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సిరిశెట్టి సత్యనారాయణను నియమించారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి నియామక పత్రాలు అందజేశారు. తన నియామకం పట్ల ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డికి,…

రేవంత్‌రెడ్డి వాహ‌నం త‌నిఖీ చేసిన పోలీసులు

Police checked Revanth Reddy’s vehicle : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వాహ‌నాన్ని పోలీసులు త‌నిఖీ చేశారు. ఆయ‌న మ‌హారాష్ట్రలోని చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న సందర్భంలో…

ఏబీవీపీ నేతల అరెస్ట్

ABVP: ఆందోళన చేస్తారనే సమాచారంతో పలువురు ఏబీవీపీ నేతలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటి (Basara IIIT)ముట్టడికి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ పిలుపు ఇచ్చినట్లు సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నిర్మల్…

బాబోయ్ కుక్క‌లు.. నిద్ర‌మ‌త్తులో అధికారులు..

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ గ్రామానికీ చెందినవారు. చేతుల్లో కట్టెలతో వారు ఏ వేటకో ఎక్కడికో వెళ్ళడం లేదు. తమను తాము కాపాడుకోవడానికి కట్టెలు పట్టుకుని తిరుగుతున్నారు... ఇంతకి విషయం…

మేనిఫెస్టో ఘ‌నం.. అమ‌లు శూన్యం..

ఎన్నిక‌ల్లో గెలిచేందుకు నేత‌లు హామీలు ఇవ్వ‌డం సాధార‌ణ‌మే.. తాము ఏం చేస్తామో..? చేయాల‌నుకుంటున్నామో..? అని ప్ర‌జ‌ల‌కు వివ‌రించి, ప్ర‌చారంలో వాటినే ప్ర‌స్తావిస్తారు. గెల‌వ‌గానే వాటి అమ‌లు కోసం ప్ర‌య‌త్నిస్తారు. అయితే, నేత‌లు భారీగా హామీలు…

రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

Green signal for trains:పెద్దపల్లి జిల్లా రాఘవాపురం – రామగుండం మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి అప్‌లైన్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు. రాఘవపురం – రామగుండం మధ్య గూడ్స్‌ రైలు…