Browsing Category

తాజా వార్తలు

కారు దిగి కాంగ్రెస్‌లోకి..

Telangana Congress: తెలంగాణలో ఎన్నికల వేడి ర‌గులుతోంది. పెద్దనేత‌ల జంపింగ్‌లు కొన‌సాగుతుండ‌గా, ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం సైతం అదే బాట పడుతోంది. అయితే పెద్ద ఎత్తున స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేర‌డ‌టం సంచ‌ల‌నం…

కాంగ్రెస్‌తోనే పేద‌ల‌కు న్యాయం

Prem Sagar Rao{ కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల హ‌మాలీవాడ నుంచి ప‌లువురు కాంగ్రెస్లో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో…

ట్రాన్స్‌జెండ‌ర్ల ఆందోళ‌న

Transgenders: త‌మ‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ్యెద్ద‌ని ట్రాన్స్‌జెండ‌ర్లు కోరారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్ర‌హం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్బంగా మంచిర్యాల జిల్లా ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ…

ఉగ్రంగా.. పెన్‌గంగ‌

Penganga: వ‌రుస‌గా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో పెన్‌గంగ ఉగ్ర‌రూపం దాల్చింది. జైనథ్ మండలం డోలారా వద్ద ర‌హ‌దారిని ముంచెత్తింది. పెన్ గంగ వరద నీరు 50 అడుగులు ఎత్తున ఉన్న వంతెనను తాకాయి. దీంతో 44వ నెంబ‌ర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు…

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

Tirumala: భ‌క్తుల కోసం టీటీడీ మ‌రో కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్వోలో లక్కీడిప్‌లో సేవా టికెట్లు పొందిన భక్తులకు “పే లింక్” ద్వారా ఎస్ఎంఎస్ పంపే విధానాన్ని ప్రారంభిస్తోంది. ఇకపై భక్తులు కౌంటర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు ఆన్‌లైన్‌లో సొమ్ము…

మాతా శిశు సంర‌క్షణా కేంద్రం వ‌ద్ద ఉద్రిక్త‌త

Clash between Congress and BRS classes: మాతా శిశు సంర‌క్షణా కేంద్రం వ‌ద్ద శుక్ర‌వారం ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. అక్క‌డ కాంగ్రెస్‌, బీఆర్ఎస్ వ‌ర్గాల మ‌ధ్య తోపులాట చేసుకుంది. పోలీసులు క‌లగ‌చేసుకుని ఇరు వ‌ర్గాల‌ను శాంతింప‌చేయ‌డంతో…

మాతా శిశు సంర‌క్ష‌ణా కేంద్రం నుంచి రోగుల త‌ర‌లింపు

Mata Shishu Rakshakan Kendra: మాతా శిశు సంర‌క్ష‌ణా కేంద్రం నుంచి ముంద‌స్తుగా శుక్ర‌వారం రోగుల‌ను త‌ర‌లించారు. ఈ కేంద్రం నుంచి రోగులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. గోదావరి వరద ఉదృతి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాల…

విద్యా సంస్థలకు సెలవులు

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. శుక్ర, శనివారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రైవేటు…

కేసీఆర్‌కు కిష‌న్ రెడ్డి బంప‌రాఫ‌ర్

Kishan Reddy:'యుద్ధం మొద‌లైంది.. దానిని బీఆర్ఎస్ ప్రారంభించింది..మేం కూడా సిద్ధంగా ఉన్నామ'ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం, పోడుభూముల కోసం, నిరుద్యోగుల కోసం, రేషన్ కార్డుల కోసం, నిరుద్యోగ భృతి కోసం యుద్ధం…

భైంసాలో క‌త్తిపోట్ల క‌ల‌క‌లం

Bhainsa:నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఓ యువ‌కుడిపై కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. బుధవారం అర్ధరాత్రి జ‌రిగిన ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.. భైంసా పట్టణంలోని గోపాల్ నగర్ చెందిన తోట శంకర్ (30)పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి…