Browsing Category

తాజా వార్తలు

భార్య శ‌వాన్ని తీసుకువ‌స్తున్న భర్త మృతి

Road Accident: భార్య శ‌వాన్ని తీసుకువ‌స్తున్న భ‌ర్త కూడా మృత్యువాత ప‌డ్డాడు. ఒకే రోజులో ఇద్ద‌రు త‌ల్లిదండ్రులు చ‌నిపోవ‌డంతో వారి ఇద్ద‌రు పిల్ల‌లు అనాథ‌ల‌య్యారు. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన విషాధఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. లక్షెట్టిపేట…

సుమ‌న్ టీవీ ఉద్యోగుల‌కు బంప‌ర్ బొనాంజా

Suman Tv : జీతాల్లో ఎలా కోత విధించాలి.. త‌మ కులంవారి కోసం ఎదుటి వారిని ఎలా ఇబ్బంది పెట్టాలి.. వారిని ఎలా తొల‌గించాలి.. కొన్ని టీవీ యాజ‌మాన్య‌ల తీరిది.. ఒక రిపోర్ట‌ర్ జీతం పెంచాలంటే వంద‌సార్లు ఆలోచిస్తారు.. కష్టపడి పనిచేసి వాళ్లకి నెల జీతం…

తెలంగాణ‌లో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీలు

Telangana: తెలంగాణలో భారీగా మున్సిపల్‌ కమిషనర్లను బ‌దిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. 22 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీడీఎంఏ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా మోహనకృష్ణ రెడ్డిని నియమించారు. గీతను…

అభివృద్ధి ప‌నులు ప్రారంభానికి సిద్ధం చేయండి

Vemulawada: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభానికి సిద్ధం చేయాలని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో…

బుగ్గ రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవాల‌యానికి విరాళం

Bugga Rajarajeshwara Swamy Temple: బుగ్గ రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవాల‌యానికి ఓ భ‌క్తుడు విరాళం అందించారు.బుగ్గ రాజేశ్వర ఆలయంలోని శివలింగానికి "నాగ శేష శంకర రూప మకుటం" అందించారు. చిద్రాల భావ‌నారుషి, అనిత దంప‌తుల చేతుల మీదుగా ఆల‌యానికి దీనిని…

ట‌మాట‌లు అమ్మి… ఆ రైతు కోటీశ్వ‌రుడ‌య్యాడు..

Tomato: టమాటా ధరలు చిరుత కంటే వేగంగా పరుగెడుతున్నాయి. పలు చోట్ల కిలో టమాటా రూ.130 నుంచి 150 కూడా పలుకుతున్నాయి. టమాటా పండించిన రైతులు భారీ లాభాలు కళ్లజూస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు.…

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి..

Chandrayan 3: జాబిల్లిలోని రహస్య జాడలు కనుక్కునేందుకు ప్ర‌యోగించిన‌ చంద్రయన్‌ -3 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప కార్యం విజయవంతమయ్యింది. ఒకటి రెండూ కాదు.. నాలుగేళ్ళ ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత…

మంచిర్యాల ఆసుప‌త్రిలో దారుణం

Manchryala: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వ‌చ్చిన ఓ వ్య‌క్తిని ప‌క్క‌నే ఉన్న మ‌రో రోగి పొడవ‌డంతో బాధితుడు మృత్యువాత ప‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళితే.. లక్షెట్టిపేట ప్రాంతం ఇటిక్యాల గ్రామానికి చెందిన…

ఎంసీసీ ఆస్తులు జ‌ప్తు

MCC: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంట్ కర్మాగారం ఆస్తులు, సిమెంట్ తయారీ ప్లాంట్‌ను నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ బుధవారం జ‌ప్తు చేసింది. 2019 సంవత్సరం నుంచి విద్యుత్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు…

రైల్వే వ్యాగ‌న్‌లో మంట‌లు

Railway: ఓ రైల్వే వ్యాగ‌న్‌లో మంట‌లు చెల‌రేగ‌టంతో స‌కాలంలో దానిని గుర్తించిన సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వెంట‌నే అదుపులోకి తెచ్చారు. వివ‌రాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం రేచిని రైల్వే స్టేష‌న్ నుంచి బుధ‌వారం బొగ్గు…